దేశ వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారత దేశమే కాకుండా దక్షిణ భారతం కూడా అతలాకుతమౌతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయమౌతున్నాయి. ముసురు పట్టిన మేఘాలు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరికి పోటెత్తిన వరదలను మరిచిపోకముందే మరోసారి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.. ముఖ్యంగా ముంపు బాధితులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరిగిపోయింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. గోదావరి […]
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద నీటితో రోడ్లు జలమయమవుతున్నాయి. దీంతో రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్న వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఆ వరద నీటి ప్రవాహ వేగానికి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఇటీవలే పలు చోట్ల వాహనాలు అదుపు తప్పి వరద ప్రవాహంలో చిక్కుకున్న ఘటనలు మనం చూశాం. తాజాగా తెలంగాణలోని జనగామ జిల్లాలో వరద ప్రవాహానికి బండి అదుపు తప్పింది. ఈ ఘటనలో ఓ మహిళ వరద ప్రవాహంలో […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో వారి పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యల గురించి అడిగితెలుసుకున్నారు. తర్వాత పాలకొల్లు నియోజకవర్గం దొడ్డిపట్లలో ముంపు బాధితులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ముంపు బాధితులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చంద్రబాబు సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలు బురదలో ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం ఆకాశంలో […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. తాజాగా గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 6 జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిలో […]
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో పల్లెలు, పట్టణాలను వరదలు ముంచెత్తాయి. గోదావరి అయితే మహోగ్ర రూపం దాల్చింది. దీంతో భద్రాచలం పరిహహాక ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఓ ముఖ్య ప్రకటన విడుదల చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. దానిలో భాగంగానే.. భద్రాచంలో పర్యటించి అక్కడి పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గోదావరికి శాంతి […]
భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి. పుంపు బాధితులను మంత్రి పువ్వాడ, కలెక్టర్ అనుదీప్ కలిసి వారి పరిస్థితుల అడిగి తెలుసుకున్నారు. దొంగలకు ఎదుటి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా.. తమకు పట్టనట్టే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఓ వైపు వరద బాధలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. కొంత మంది దొంగలు […]