ప్రజా రక్షణ కోసం పని చేసే పోలీసు వ్యవస్థపై జోకులు వేయడం, వారిని విలన్స్గా చిత్రీకరించడం ఎక్కువ అయ్యింది. ఈ సినిమాల ప్రభావానికి తోడు, ఒకరిద్దరూ పోలీసులు చేసే తప్పులు.. సామాన్యులను వారికి దూరం చేస్తుంటాయి. పోలీస్ వ్యవస్థపై అపనమ్మకాన్ని సృష్టిస్తూ ఉన్నాయి.
ఓ యువతి, ఇద్దరు ప్రియుళ్లు. మొదటి ప్రియుడితో కొన్నాళ్ల పాటు ఎంతో ప్రేమగా మెలిగిన ఆ యువతి... కొంత కాలానికి అతనికి గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమాయణాన్ని కొనసాగించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
జాగ్రత్త అబ్బాయిలు..! ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క. పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. కాదు.. కాదు.. అంతకు మించి రాణిస్తున్నారు. ముందులా అబలలు అణిగిమణిగి ఉండే రోజులు పోయాయి.. అపరకాళి అవతారం ఎత్తుతున్నారు. కావున.. అధిక డిమాండ్లు చేయకుండా అయ్యినకాడికి చాలని మూడు ముళ్ళకు ఓకే చెప్పండి. లేదంటే.. ఇలాంటి షాకులు మీరూ వినాల్సి వస్తుంది. ఏంటా షాక్..? ఎవరా వధువు..? ఈ కథనమేంటి..? అన్నది తెలియాలంటే కింద చదివేయండి మరీ..
జీవితాంతం నీకు తోడుగా ఉంటానని భార్య మాటిచ్చింది. దీంతో మురిసిపోయిన భర్త.. భార్యకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. కానీ, చివరికి భార్య మాత్రం తాళికట్టిన భర్తను మోసం చేసి, ఊహించిన దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
నర్సమ్మ అనే మహిళ పొదుపు సంఘం లీడర్ గా వ్యవహరిస్తుంది. ఈ మహిళ పొదుపు చేసిన రూ.50 వేల నగదును తీసుకుని జమ చేసేదేందుకు ఇటీవల బ్యాంక్ కు వెళ్లింది. అయితే బ్యాంకులోకి వచ్చిన ఓ దొంగ నర్సమ్మ వద్ద డబ్బులు ఉన్నాయని గమనించాడు. ఇక వెంటనే అటు ఇటు చూసిన ఆ దొంగ నర్సమ్మ చేతిలో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లాడు. దీంతో అలెర్ట్ అయిన ఆ ముసలవ్వ పరుగెడుతున్న ఆ దొంగను వెంటాడి మరీ పట్టుకుంది. […]
కొంతమంది యువకులు స్మార్ట్ ఫోన్లను అశ్లీల పనుల కోసం వాడుకుంటున్నారు. అమ్మాయిల ప్రమేయం లేకుండా.. వారి ఫోటోలు ఉంటే మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో ప్రొఫైల్ పిక్స్, డీపీలో ఉంటే ఆ ఫోటోలను కొంతమంది కామాంధులు తమ ఫోన్లలో సేవ్ చేసుకుంటున్నారు. ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిల ముఖాలను.. కొన్ని అశ్లీల యాప్స్ ఉపయోగించి వేరే నగ్న చిత్రాలకు అతికించి తప్పుడు పనులకు […]
దొంగబాబాల గురించి ఎన్ని కథనాలు వచ్చిన.. ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో చైతన్యం రావడంలేదు. ఈజీగా డబ్బులు పొందాలనే ఓ దురాశతో ఈ దొంగబాబాల మాయలో కొందరు పడుతున్నారు. డబ్బుపై ఉన్న అత్యాశేనే దొంగబాబాలకు ఆయుధంగా మారుతోంది. ఇటీవల ఓ వ్యక్తి ఇంట్లోని పూజగదిలో కోట్ల విలువ చేసే బంగారం ఉందని దొంగబాబాలు నమ్మించారు. దానిని వెలికి తీస్తామంటూ ఆయన నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని ఉడాయించారు. ఆదివారం ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈఘటన […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సైబర్ నేరాలకు అంతే లేకుండా పోతోంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న సైబర్ ముఠాలు, అమాయకులను టార్గెట్ చేస్తూ అందినంతా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల్లో పోలీసులు సైతం ఏంచేయలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో సైబర్ నేరం వెలుగు చూసింది. హైదరాబాద్ నగర శివారు ఘటకేసర్ కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే ఒకే సమయంలో రెండు సార్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఏకంగా 16.72 […]