Harbhajan Singh: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సౌరవ్ గంగూలీ స్థానం ప్రత్యేకం. ఆటగాడిగా మాత్రమే కాకుండా, టీమిండియా కెప్టెన్ గా కూడా గంగూలీ ప్రస్థానం అనన్య సామాన్యమైంది. ఈరోజు ఇండియన్ క్రికెట్ టీమ్ ఇంత బలంగా ఉంది అంటే.. దానికి బాటలు వేసింది గంగూలీ అనే చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరంలో ఫిక్సింగ్ ఆరోపణలు ఇండియన్ క్రికెట్ ని కుదిపేశాయి. కెప్టెన్సీ అనే ముళ్ళ కిరీటాన్ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకి రాలేదు. సరిగ్గా అలాంటి సమయంలో దాదా ముందుకి […]
క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండుల్కర్ తన కెరీర్ లోనే ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ టీమ్ ను ప్రకటించాడు. అయితే, ఈ జట్టులో భారత రెగులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. అంతేకాకుండా టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కూడా స్థానం కల్పించకుండా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇద్దరితో పాటు చాలా మంది దిగ్గజ క్రికెటర్లను విస్మరించిన సచిన్ తన జట్టులో తనకే చోటు కల్పించుకోకపోవడం మరో విశేషం. ఓపెనర్లుగా […]
136 కోట్ల మందికి పైగా ఉండే భారతదేశంలో.. ఓ క్రికెట్ మ్యాచ్ కి కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయ మార్గం ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు గంగూలీ సారధ్యంలోని బీసీసీఐ ఈ విషయంలో కొత్త అడుగులు వేసింది. సీనియర్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అలాగే ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ల సీరిస్ తలపడే సమయంలో.. […]
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ ఎంత డేరింగ్ డెసిషన్స్ తీసుకునేవారో అందరికీ తేలింసిందే. దాదా దూకుడు వల్లే ఇండియన్ క్రికెట్ జట్టు దృక్పధం మారింది. ఇక ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా రాయల్ బెంగాల్ టైగర్ ఇలాంటి దూకుడే చూపిస్తన్నాడు. ఇందులో భాగంగానే చరిత్రలో తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతుంది బీసీసీఐ. టీమ్ ఇండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.., పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో […]
క్రికెట్ లో ధనా ధన్ లీగ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చేది ఐపీఎల్ మాత్రమే. కానీ.., ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడింది. జట్లలో కొంత మంది ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.., ఐపీఎల్ వాయిదా తరువాత విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకి చేర్చే బాధ్యత కూడా బీసీసీఐ తీసుకుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెటర్స్ తమ స్వస్థాలను చేరుకున్నారు. కానీ.., ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాత్రం […]
ఎంతో అట్టహాసంగా మొదలైన ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. జట్లలో కొంత మంది ఆటగాళ్లకి కోవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లన్నీ అత్యంత పటిష్టమైన బయో బబుల్ లో జరిగాయి. అయినప్పటికీ ఆటగాళ్లకి పాజిటివ్ రావడంతో తప్పు ఎక్కడ జరిగింది అనే విషయంలో బీసీసీఐ విచారణ చెప్పటింది. అయితే.., ఇప్పుడు ఈ విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటకి వచ్చాయా […]