ఖైరతాబాద్ గణేశున్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రత్యేకంగా పూజిస్తారు. ఖైరతాబాద్ గణపతిని లక్షలాధిమంది దర్శించుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
దేశవ్యాప్తంగా నేడు వినాయక చవితి శోభ సంతరించుకుంది. వాడవాడలా గణేష్ మండపాలు వెలిశాయి. వివిధ రూపాల్లో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచంలోనే అత్యంత విలువైన వినాయకుడు కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్లు విలువ చేసే సహజ సిద్ధమైన వజ్ర గణపతి డైమండ్ సిటీలో కొలువుదీరాడు. అత్యంత విలువైన ఈ గణపతిని భక్తులు దర్శనం చేసుకోవాలంటే మాత్రం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. వివరాల్లోకి వెళ్తే.. సూరత్లోని మహీదర్పురాకు చెందిన కరమ్ […]
ఎంత సైన్స్ నమ్మినా సరే.. అప్పుడప్పుడు దేవుడిని కూడా నమ్మే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సంఘటనే జరిగింది. సరిగ్గా వినాయక చవితి ముందురోజు.. ఓ పురాతన గణేశుడి విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఇక వివరల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున బౌద్ధ స్థూప శిథిలాలను పురవస్తు శాఖ అధికారులు […]
హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. వినాయకచవితి సందర్భంగా ప్రతీ ఏటా భారీ ఎత్తున మహా గణపతిని నిలబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన ఎత్తైన విగ్రహాలను తయారుచేసి ప్రతిష్టిస్తుంటారు. అయితే ఈసారి చేయబోయే వినాయకుని విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. పర్యావరణానికి హాని కలిగించకుండా, పర్యావరణహితమైన మట్టితో గణపతిని చేస్తున్నారు. శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని మట్టితో చేయడం, అది కూడా […]
హిందువులు వైభవంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ఏటా అనేక రూపాల్లో గణనాధుడు భక్తులను దర్శనమిస్తున్నారు. ప్రతీ ఏడాది ఊరూ, వాడల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి.. ఉత్సవాలు ఘనం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా గణనాధుడి వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు.కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఇదే సమయంలో విగ్రహాల ధరల కూడా […]
భారతదేశంలో వినాయక చవితిని ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతియేటా అంగరంగ వైభవంగా వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన నుండి చివరిరోజు నిమజ్జనం వరకూ సంబరాలతో జరుపుకుంటారు జనాలు. అయితే.. గత కొన్నేళ్లుగా వినాయక చవితి సెలబ్రేషన్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పండుగలలో కూడా సినిమాటిక్ మార్పులు కనిపిస్తున్నాయి. ట్రెండింగ్ సినిమాల తాలూకు లక్షణాలు గణేషుడి తయారీలో కూడా చూపిస్తున్నారు. వినాయకుడి పండుగ అంటే విఘ్నేశ్వరుడి విగ్రహానిదే మొదటి ప్రాధాన్యత. అయితే.. కొన్నేళ్లుగా ఆయా […]
హైదరాబాద్ లో ఎప్పుడూ కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా సోమవారం విడుదల అయింది. నేడు పాల్గొన్న ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నమూనా చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు. అయితే మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని మట్టితో తయారు చేయనున్నామని ఉత్సవ కమిటీ తెలిపింది. మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ పిలుపుతోనే ఈ సారి మట్టి వినాయకుడి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఇది కూడా చదవండి: […]
హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. హుస్సేన్సాగర్లో నిమజ్జనంపై హైకోర్టు అమనుతి ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగంతి తెలిసిందే. కాగా కేవలం ఈ ఏడాదికి మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన విగ్రహాల నిమజ్జనానికి ఇదే చివరి అవకాశం, వచ్చే ఏడాది నుంచి అనుమతించమంటూ సీజేఐ పేర్కొన్నారు.
గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా గణపతి ఉత్సవాలు పెద్దగా జరుపుకోలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గముఖం పట్టడంతో ప్రభుత్వాలు గణేష్ ఉత్సవాలకు కొన్ని కండీషన్లు పెడుతూ.. అనుమతి ఇచ్చాయి. గణేషుడు అనగానే మనకు ఎక్కువగా ఖైరతాబాద్ విగ్రహం గుర్తుకు వస్తుంది. ఈ ఏడాది ఖైరతాబాద్ లో 41 అడుగుల పంచముఖ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సందర్శిచుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే దేశంలో ఇలాంటి ఫేమస్ వినాయక […]
కొన్ని సార్లు చాలా చిన్న ఐడియాలే తల పట్టుకునేలా చేసిన సమస్యలను తీరుస్తాయి. గండం నుంచి గట్టెక్కిన తర్వాత ఓర్నీ ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనే గురువారం నగరంలో చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలు చేసేందుకు గణపతిని ప్రతిష్ఠించేందుకు బోరబండకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు ఓ భారీ విగ్రహాన్ని డీసీఎం వ్యాన్లో బోరబండకు తరలిస్తుండగా.. ఈఎస్ఐ వద్ద గర్డర్ దాటలేక ఇరుక్కుపోయింది. ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు ఎంత ప్రయత్నించినా […]