భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు నిలయమైన గాల్వాన్ లోయలో భారత సైనికులు అతిశీతల వాతావరణ పరిస్థితుల్లోనూ క్రికెట్ ఆడుతున్నారు. సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
గాల్వన్ లోయలో చైనాతో రెండేళ్ల క్రితం జరిగిన హింసాత్మక ఘర్షణలో బీహార్ జవాన్ జై కిషోర్ సింగ్ అమరుడైన సంగతి తెలిసిందే. ఆయన తండ్రికి అవమానం జరిగింది. పోలీసులు ఆయనను ఇంట్లోంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆయనపై దూషిస్తూ అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ అమర జవాన్ తండ్రి చేసిన తప్పు కూడా పెద్దది కాదు. అతను చేసిందల్లా రెండేళ్ల క్రితం చనిపోయిన తన కొడుకు గురించి ఆలోచించడం.
సాధారణంగా ఏ విషయంలో కామెడీ చేసినా.. ఆర్మీ, జవాన్ల విషయంలో ఎప్పుడూ తప్పు మాట్లాడకూడదు. వారిని హేళన చేసినట్లుగా కామెంట్స్ చేయకూడదు అని ఎప్పటికప్పుడు ఏదొక సందర్భంలో చెబుతూనే ఉంటారు. స్కూల్స్, కాలేజీ దశలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఏయే విషయాలపై ఎలా స్పందించాలి.. ఎలా మాట్లాడాలి అనేవి నేర్పుతుంటారు. సామాన్యులంటే ఏం మాట్లాడిన అవి మీడియా వరకు వెళ్లపోవచ్చు. కానీ.. సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏమాత్రం నోరుజారినా, గౌరవించాల్సిన విషయాలను అగౌరవ పరిచినా ఎదుర్కోవాల్సిన […]
గత కొంత కాలంగా భారత్ – చైనా మద్య రగడ కొనసాగుతుంది. భారత్ చైనాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. వివాదాస్పదమైన హిమాలయ ప్రాంత సరిహద్దు యుద్ధానికి మూల కారణంగా చెప్పుకున్నప్పటికీ ఇతర సమస్యలు కూడా దోహదమయ్యాయి. అప్పటి నుంచి చైనా కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. మరోవైపు సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపులకు భారత్ దీటుగా బదులిస్తోంది. యుద్ధం జరిగితే శత్రువులకు తగిన రీతిలో బుద్ధిచెప్పేందుకు అన్ని వ్యవస్థలను సిద్ధంచేస్తూ నిత్యం మాక్డ్రిల్ నిర్వహిస్తోంది. […]