ప్రజాకవి, విప్లవవీరుడు, యుద్ద నౌక, ప్రజా గాయకుడు గద్దర్ నిన్న ఆదివారం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.. వేలాది మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా గద్దర్ ని ఉద్దేశిస్తూ కాంట్రవర్సల్ పోస్ట్ పెట్టింది. దీంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యల మీద పోరాటం చేయడమే కాదు.. నిరుపేద విద్యార్థుల కోసం పాఠశాలను కూడా నిర్మించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రజల గుండెల్లో ప్రజా నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు.
దశాబ్దాల పాటు విప్లవ రాజకీయాల్లో తన ఆట-పాటలతో తెలంగాణ ప్రజలను ఉత్తేజ పరుస్తూ.. ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు, యుద్దనౌన గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు
సమాజంలో అస్పృశ్యత, అంటరానితనం, ఆకృత్యాలు ఇవన్నీ చూసి రగిలిపోయిన ఒక బాలుడి ఆవేదన నుంచి మొదలైన ప్రయాణమే ఈ గద్దర్ బయోగ్రఫీ. స్వేచ్ఛగా తిరుగుబాట కోసం తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రజాకవి గద్దర్ జీవిత విశేషాలు మీ కోసం.
తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ మరణ వార్త విని తెలుగు ప్రజలు షాక్ కు గురవుతున్నారు. ఆయనకు రెండు రోజుల క్రిందటే అపోలో ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు