కొందరు కేటుగాళ్లు మాటలతో మాయ చేస్తుంటారు. ఉన్నదీ, లేనిదీ చెప్పి జనాలను నమ్మించి మోసం చేస్తుంటారు. వేషం, భాషలతో అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేలా చేసి ఘరానా మోసాలకు పాల్పడుతుంటారు. అలాంటి ఓ కేటుగాడి ఘరానా మోసం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అరబ్ దేశస్థుడినని చెప్పుకుంటూ, అక్కడి రాజ కుటుంబం వద్ద పనిచేస్తానని చెప్పి నమ్మించి 5 స్టార్ హోటల్ యాజమాన్యానికే టోకరా వేశాడో వ్యక్తి. సకల సౌకర్యాలు, రాజభోగాలు, పూటకో విందు భోజనం లాంటి […]
నేటి ఆధునిక కాలంలో యువత మార్నింగ్ వాట్సాప్, మధ్యాహ్నాం స్నాప్ చాట్, రాత్రికి ఇన్ స్టా గ్రామ్.. ఇది వారి దినచర్యగా సాగుతోంది. టిక్ టాక్ బ్యాన్ అయ్యింది కాబట్టి దాన్ని వదిలేశారు అనుకోండి. ఇక టిక్ టాక్ బ్యాన్ కాకముందు కొంత మంది సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇలాగే తన అందం, అభినయంతో టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్లను పెంచుకుంది ఓ యువతి. దాంతో తేలిగ్గా డబ్బు సంపాదించుకునేందుకు […]
నేటికాలంలో నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అమయాకులను నమ్మించి మరీ కొందరు నట్టేట ముంచుతున్నారు. ఉద్యోగాల వేటల ఉన్న యువత టార్గెట్ గా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. యువత బలహీనతను ఆసరాగ చేసుకుని వారిని నుంచి కోట్లు రూపాయాలు వసూలు చేసి చివరికి మోసం చేస్తున్నారు. తాజాగా ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండీ లక్షల రూపాయలు వసూలు చేసింది ఓ ప్రైవేటు కంపెనీ. దాదాపు 700 మంది […]
నేటికాలం నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. చదువుకున్నవారు యువతకు తగిన అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కొందరు యువకుల ఉద్యోగం కోసం డబ్బులు కట్టడానికి కూడా సిద్దపడుతున్నారు. ఇలాంటి వారి బలహీనతు కొందరు మోసగాళ్లు అవకాశం మలుచుకుంటున్నారు. యువకులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సంస్థ ఉద్యోగాలు కల్పిస్తామని ఇంటర్ యువకుల వద్ద నుంచి భారీ మొత్తం డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడింది. మోసపోయిన విద్యార్థులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]
దేశ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అధికారి, అదే ప్రజలను మోసం చేశాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) ఉన్నతాధికారిగా పనిచేసిన ఓ వ్యక్తి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతని కారణంగా మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మీ, పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన గుర్గావ్ లో చోటుచేసుకుంది. ప్రజలను మోసం చేసిన నిందితుడు ప్రవీణ్ యాదవ్ 2012లో బీఎస్ఎఫ్ లో చేరాడు. […]
దేశంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎంతగానో పెరిగిపోయాయి. జేబులో రూపాయి లేకపోయినా బయట కావాల్సినవన్నీ కొనేసుకు రావచ్చు. బడ్డీ కొట్టు నుంచి తాజ్ బంజారా దాకా ఏ దుకాణంలోనైనా ఎంతో సులువుగా UPI పేమెంట్స్ చేసేయచ్చు. దేశ పౌరులు ఆన్ లైన్ పేమెంట్స్ వైపునకు మళ్లడంతో ఎన్నో కొత్త ఆన్ లైన్ ట్రాన్సెక్షన్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు తమ పబ్బం గడుపుకుంటున్నారు. దుకాణదారులను ఎంతో సులువుగా మోసం చేసి ఫ్రీగా షాపింగ్ చేసేస్తున్నారు. […]
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లు పెట్టిన భారీ ఆఫర్ సేల్లో చాలా మంది అనేక వస్తువులు కొనుకున్నారు. అలాగే భారీ డిస్కౌంట్తో ఉన్న ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు ఓ వినియోగదారుడు. దాదాపు రూ.53 వేల విలువగల ఐఫోన్ను ఆర్డర్ చేస్తే అందులో నిర్మ సబ్బు రావడంతో కస్టమర్ షాక్కు గురయ్యాడు. అయితే ఇలాంటి తప్పిదాలు గతంలో కూడా జరిగాయి. కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో కస్టమర్ వెంటనే ఫ్లిప్కార్ట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. […]
పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా రోజు కేసులు బయటపడుతూనే ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతూనే వున్నారు. హైదరాబాద్లో ఫారెస్ట్ ఆయిల్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఆయిల్ పేరుతో రూ.11 కోట్ల మేర బాధితులకు టోకరా పెట్టారు కేటుగాళ్లు. ఫేస్బుక్తో గీతా నారాయణ్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ట్ చేస్తున్నట్లు నమ్మించారు. వ్యాక్సిన్ తయారయ్యే అగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించారు. ఇది నిజమేనని […]
విశ్వచైతన్య ఓ హైటెక్ ఇంజినీర్… సాఫ్ట్వేర్ జాబ్కి పేకప్ .. భక్తులకు మాయమాటలతో టోపీ… బురిడీ బాబా స్టార్టప్ ఆశ్రమం!. ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో సాయిబాబా భక్తుడిగా చెలామణి అవుతూ ప్రవచనాలు చెప్పేవాడు. భక్తులను నమ్మించేందుకు విశ్వచైతన్య తన ఆశ్రమంలో హైటెక్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వు ఆకారంలోని ఓ దిమ్మెపై విష్ణు చక్రాన్ని ఏర్పాటుచేశాడు. […]
రుణం పొందిన నెల రోజుల్లో కారు తాలూకు పత్రాలు అందజేయాలని ముత్తూట్ షరతు విధించింది. డబ్బులు చేతికి రాగానే సాకేత్ వాటిని సొంతానికి వాడుకున్నాడు. కారుకు సంబంధించిన పత్రాలను సంస్థకు అందచేయలేదు. 15నెలల పాటు వాయిదాలు సరిగ్గానే కట్టాడు. ఆ తరువాత నుంచి కట్టడం మానేశాడు. దీంతో ముత్తూట్ నిర్వాహకులు వాకబు చేయగా అసలు ఆయన కారే కొనుగోలు చేయలేదని తేలింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సాకేత్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని […]