క్రికెట్లో ఫ్రాంచైజీ లీగ్ల హవా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయాలని ఐసీసీ భావిస్తోందట. లీగ్లకు షాక్ ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే వరల్డ్ కప్, ఆసియా కప్ ను దృష్టిలో పెట్టకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు టీమిండియా ఆటగాళ్ల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తెలిసిన అభిమానులు దేశం కోసం మంచి నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు.