దాయాది దేశం పాకిస్తాన్.. భారత్ నుండి వేరు పడిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ మెజార్టీ పీపుల్ ముస్లింలే. ఆ ప్రాతిపదికనే సంయుక్త భారత్ విడిపోయింది. అయితే పాకిస్తాన్.. తరచూ భారత్ పై విమర్శలు చేస్తూ నవ్వులు పాలు అవుతుంది.
యువతీ యువకులు ప్రేమలో పడి.. ఆ ప్రేమను పరిణయంగా మార్చుకోవాలని భావిస్తారు. తమ ప్రేమను ఇంట్లో చెబుతారు. ఒప్పుకుంటే పెద్దల సమక్షంలో లేదంటే పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమ మాటను కాదని వేరొకర్ని అందులో కులాంతర వివాహాన్నిచేసుకోవడాన్ని పెద్దలు సహించలేకపోతున్నారు
పిల్లల్ని కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పిస్తారు తల్లిదండ్రులు. ఎవరి జీవితంలోనైనా పేరెంట్స్ది కీలక పాత్ర అని చెప్పాలి. అలాంటి తల్లిదండ్రులకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేం.
బిడ్డలు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. సమాజంలోని ప్రజలు తన బిడ్డను మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది. అలాంటి సంతోషం ఓ రాష్ట్ర డీజీపీకి కలిగింది. ఆయన డీజీపీగా ఉండగా.. ఐపీఎస్ అయిన తన కూతురు వచ్చి సెల్యూట్ చేసింది.