ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో అభిమానులు అందోళన చెందుతున్నారు. ప్రముఖ నటీనటులు వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోతుంది.
ఈ ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమ అభిమాన నటులు కన్నుమూయడంతో విషాదంతో మునిగిపోతున్నారు ఫ్యాన్స్.
ప్రేమకు అడ్డు చెప్తాడని భావించిన కూతురు అతడిపై దాడి చేయించింది. ప్రియుడి మోజులో పడి ఈ దారుణానికి ఒడిగట్టింది. కన్న కూతురే తండ్రిపై దాడి చేయించడంతో అందరు షాక్ అయ్యారు.
lతల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి అవసరమైనవి సమకూర్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అమ్మ ప్రేమతో లాలిస్తే.. నాన్న తన భుజాలపై వారిని ఆడిస్తూ ఉంటాడు. రక్షణగా ఉండాల్సిన తండ్రే డబ్బుల కోసం బిడ్డకు రక్షణ లేకుండా చేస్తున్నాడు.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడ గడలాడించింది. ప్రజలు పిట్టాల్లా రాలిపోయారు. మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థికంగా కోట్ల మంది తీవ్రంగా నష్టపోయారు. వేల మంది సొంతవారిని పోగొట్టుకొని అనాథలుగా మిగిలారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఆదరాభిమానాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. వారు ఏం చేసినా కోట్లాది మంది ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి ఒక రాష్ట్ర సీఎం తన తండ్రి సమాధిని తొలగించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎందుకిలా చేశారంటే..!
అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలకు కాస్త ఒంట్లో బాగోలేకున్నా పేరెంట్స్ తట్టుకోలేరు. అలాంటిది మందు లేని ఒక రోగం బారిన పిల్లలు పడితే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఓ స్టార్ సింగర్ కొన్ని రోజుల క్రితం తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. తన నాన్నకు తగిలిన గాయం కావడంతో.. వారం రోజులు కోమాలో ఉన్నాడని, 16 కుట్లు సైతం పడ్డాయని ఎమోషనల్ అయ్యాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి సడన్ గా కనిపించకుండాపోయాడు. ఈ విషయం.. సదరు క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెలిసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అలా జరిగిందని మరో పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఏంటి సంగతి?