ప్రముఖ రచయిత్రి కన్నుమూశారు. తన కథలతో తెలుగు సాహిత్య రంగానికి ఎంతో సేవలందించిన ఆమె మృతి తీరనిలోటనే చెప్పాలి. ఆమె రచనల్ని ఇష్టపడే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రముఖ సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు సి. నరసింహారావు తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సి. నరసింహారావు 29 డిసెంబరు 1948లో కృష్ణాజిల్లాలోని పెదపాలపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన ఎన్నో అద్భుతమైన రచనలు చేసి అందరి మన్ననలు అందుకున్నారు. నరసింహారావు మృతి పట్ల మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. […]
సాహితీవేత్త, రైటర్, అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శింగనమల మండలం కొరివిపల్లి గ్రామంలో 1944 ఆగస్టు 2న జన్మించారు. సాహితీవేత్తగా, అవధానిగా కీర్తి గడించిన ప్రకాశరావు… తన 52ఏళ్ల సాహితీ జీవితంలో 50కి పైగా పుస్తకాలు రచించారు. 170కి పైగా అష్టావధానాలు నిర్వహించారు. ఎందరో యువ కవులు, అవధానులను ప్రోత్సహించారు. ఇది చదవండి: చావును చూసొచ్చా: […]