తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ కొత్త రూల్ తీసుకొచ్చింది. భక్తులకు సజావుగా సేవలను అందించడంతో పాటు పారదర్శకత కోసం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇవే..!
పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధులకు ఏర్పడే పలు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ జగన్ సర్కారు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే..!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు ముఖ ఆధారిత హాజరు నమోదును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా సెలవు కిందకి పరిగణించేలా యాప్ ను సిద్ధం చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ టీచర్ల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. దీంతో ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. 9 గంటలకు మరో 10 నిమిషాల గ్రేస్ సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ […]
టెక్నాలజీ డెస్క్- ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రోజుకో మార్పు చేస్తోంది. మొన్నానే మాతృసంస్థ పేరును మార్చిన ఫేస్బుక్, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ లో ఫేషియల్ రికగ్నిషన్ ను ఆప్షన్ ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతే కాదు ఫేస్ ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా స్పష్టం చేసింది. ఫేస్ బుక్ లోని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో ఇది పెద్ద మార్పు అని […]