అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు యువకుడు సజీవదహనమయ్యాడు. అతడు కారులో వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
యూనివర్శిటీలోకి చొరబడి యువతిపై దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. క్యాంపస్లోనే ఆమెపై కత్తితో దాడి చేసి చంపాడు. అనంతరం అతడు కూడా కత్తితో పొడచుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని కోలార్ జిల్లా, ముల్బాగల్ తాళాకాకు చెందిన లయ స్మిత, పవన్ కల్యాణ్ స్నేహితులు. వీరు బెంగళూరులోని వేరు వేరు కాలేజీల్లో చదువుతున్నారు. లయ బెంగళూరులోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీలో బీటెక్ చదువుతుండగా.. పవన్ ఓ ప్రైవేట్ కాలేజ్లో […]