ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారి ప్రాణాలు పోయినా.. తమకు డబ్బు వస్తుందంటే దేనికైనా సిద్దపడుతున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో చదువు ఎంతో ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. చదువు వల్ల కుటుంబాల చరిత్రే మారిపోతుందని ఆయన చెప్పారు.
'నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు' అన్నట్లుగా నగరంలో కొన్ని పేరొందిన స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి ప్రైమరీ చదువులకే బీటెక్ తరహాలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో నిరుపేద తల్లిదండ్రులు కార్పొరేట్ చదువులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
సెంట్రల్ సిలబస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల్లో ఒక కీలకమైన పాఠ్యాంశాన్ని కొత్తగా చేర్చింది.
పోలీసు అభ్యర్థులకు అలర్ట్. ఈవెంట్స్ నిర్వహణ విషయంలో పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ఏంటంటే..!
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అందరికి నాణ్యమైన విద్యను అందించడం కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నేడు అవి మంచి ఫలితాలు ఇవ్వడమే కాక.. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందుతున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ఏపీ విద్యా వ్యవస్థపై ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు వివాహం చేసుకున్న సంఘటనలు ఇప్పటికి అనేకం జరిగాయి. కానీ వీరిలో కొద్ది మంద మాత్రమే.. రీల్ మీద మాత్రమే కాక రియల్గా కూడా బెస్ట కపుల్గా నిలిచి.. పది మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు.. నటుడు సూర్య, ఆయన భార్య, నటి జ్యోతిక. ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్, బెస్ట్ కపుల్ జాబితాలో వీరద్దరూ ముందు వరుసలో ఉంటారు. ఇక సౌత్లో సూర్య ఫాలోయింగ్ గురించి.. ఆయనకున్న క్రేజ్ […]
ప్రస్తుతం దేశంలో ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకోవాలంటే.. ఎలాంటి కాంపిటీషన్ ఎదుర్కొవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందులు పడేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పేద విద్యార్థులు కోసం ఈ మద్య కొన్ని కంపెనీలు స్కాలర్ షిప్ అందిస్తూ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసొందే. మంచి ప్రతిభ కలిగి ఉండి.. ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆశయం ఉన్నప్పటికీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనివారి కోసం పానసోనిక్ ఒక […]
హైదరాబాద్: బ్రిటన్ కు చెందిన బీపీపీ యూనివర్సిటీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా బీపీపీ యూనివర్సిటీ ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు ఈ విశ్వవిద్యాలయంలో అందిస్తున్న కోర్సులను గురించి యూనివర్సిటీ డీన్ సారా మేక్ రాయ్ వివరించారు. అకౌంటెన్సీ, లీగల్, నర్సింగ్, వంటి విభాగాలలో డిగ్రీ, ఉన్నత డిగ్రీ వంటి కోర్సులను అందిస్తున్నట్టు యూనివర్సిటీ అసిస్టెంట్ డీన్ విక్కీ నైట్ వెల్లడించారు. బ్రిటన్ లోని టాప్ ఫోర్ అకౌంట్స్ కంపెనీల్లో తమ విద్యార్థులు […]
ప్రముఖ నటుడు మోహన్ లాల్ మరోసారి తన మంచి మనసులు చాటుకున్నాడు. 20 మంది విద్యార్థులను 15 ఏళ్లపాటు తన సొంత ఖర్చులతో చదివిస్తానని మాటిచ్చాడు. వారికి నచ్చిన కోర్సులను తానే చదివిస్తానని.. అందుకు అయ్యే ఖర్చును భరిస్తానని వెల్లడించాడు. విశ్వశాంతి ఫౌండేషన్ కు చెందిన వింటేజ్ అనే సర్వీస్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇదీ చదవండి: ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ ఈ విషయంపై […]