కొంతమంది డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తూ తాము ఎంజాయ్ చేస్తున్నారు.
ఈడీ విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కవిత.. దాదాపు 9 గంటల తర్వాత ఈడీ ఆఫీస్ నుంచి బయటకొచ్చింది. ఈనెల 16న మరోసారి విచారణ రావాలని అధికారులు ఆదేశించారు. దీంతో కవితతోపాటు కేటీఆర్, హరీశ్ రావు కూడా కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు.
కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ మహిళా నేత కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఆమెని ప్రశ్నించిన అధికారులు.. శనివారం సాయంత్రం విడిచిపెట్టారు.
శనివారం ఉదయం కవిత ఈడీ అధికారుల విచారణలో పాల్గొన్నారు. దాదాపు ఐదు గంటలుగా ఈడీ విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవిత ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ను నుంచి సమాచారాన్ని రికవరీ చేసే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ నోటీసులపై ఆమె స్పందించారు. ఈడీ ముందు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
ఢిల్లీ లిక్కర్ స్కాం ఘటనలో తీహార్ జైలుకు మాగుంట రాఘవ. ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా, విచారించిన న్యాయస్థానం మార్చి 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాఘవను తీహార్ జైలుకు తరలించారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన గురించి మట్లాడుకునేలా చేశారు. తన యాక్టింగ్ తో ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ‘లైగర్’ సినిమాతో వచ్చిన విజయ్, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిలయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది. విజయ్ బాక్సర్ గా కనిపించిన ఈ మూవీని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ […]
దేశంలో అప్పుడప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ), సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు జరుపుతుంటాయి. రాష్ట్రాలలోని రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు, బిజినెస్ మ్యాన్ లను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరుగుతుంటాయి. మరి ఇలా పట్టుబడ్డ డబ్బంతా ఎక్కడికి పోతుంది.? ఆ నోట్ల కట్టలను ఏం చేస్తారు? అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతుంటాయి. మరి ఆ డబ్బును ఏం చేస్తారన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ఆర్థిక దర్యాప్తు సంస్థలకు […]
కోట్లకు కోట్లు సంపాదించి ప్రభుత్వానికి పన్నుకట్టకుండా ఉండే వారి భరతం పట్టడానికి ఉన్న సంస్థలే సీబీఐ, ఈడీ, ఐటీ మెుదలగు సంస్థలు. దేశంలో ప్రముఖ వ్యాపార వేత్తలు, అధికారుల ఇల్లలో, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ఈ శాఖల విధి. ఇటీవల బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కుంభకోణం మరువక ముందే మరో భారీ ఈడీ దాడి మహారాష్ట్రలో వెలుగు చూసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తనకు […]
Chikoti Praveen: మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కేసులో ఈడి దర్యాప్తును వేగవంతం చేసింది. క్యాసినో వ్యవహారానికి సంబంధించి చికోటి ప్రవీణ్కు నలుగురు రాజకీయ ప్రముఖులతో లింకులు ఉన్నట్లు ఈడీ తేల్చింది. చికోటి వాట్సాప్ చాటింగ్ల ద్వారా వారి సమాచారం బయటపడినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు మొత్తం నలుగురు రాజకీయ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు సోమవారంనుంచి విచారణకు హాజరయ్యే […]