రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తన గురించి మట్లాడుకునేలా చేశారు. తన యాక్టింగ్ తో ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ‘లైగర్’ సినిమాతో వచ్చిన విజయ్, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిలయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టింది. విజయ్ బాక్సర్ గా కనిపించిన ఈ మూవీని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ […]
దేశంలో అప్పుడప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ), సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు జరుపుతుంటాయి. రాష్ట్రాలలోని రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు, బిజినెస్ మ్యాన్ లను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరుగుతుంటాయి. మరి ఇలా పట్టుబడ్డ డబ్బంతా ఎక్కడికి పోతుంది.? ఆ నోట్ల కట్టలను ఏం చేస్తారు? అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతుంటాయి. మరి ఆ డబ్బును ఏం చేస్తారన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ఆర్థిక దర్యాప్తు సంస్థలకు […]
కోట్లకు కోట్లు సంపాదించి ప్రభుత్వానికి పన్నుకట్టకుండా ఉండే వారి భరతం పట్టడానికి ఉన్న సంస్థలే సీబీఐ, ఈడీ, ఐటీ మెుదలగు సంస్థలు. దేశంలో ప్రముఖ వ్యాపార వేత్తలు, అధికారుల ఇల్లలో, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ఈ శాఖల విధి. ఇటీవల బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కుంభకోణం మరువక ముందే మరో భారీ ఈడీ దాడి మహారాష్ట్రలో వెలుగు చూసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తనకు […]
Chikoti Praveen: మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కేసులో ఈడి దర్యాప్తును వేగవంతం చేసింది. క్యాసినో వ్యవహారానికి సంబంధించి చికోటి ప్రవీణ్కు నలుగురు రాజకీయ ప్రముఖులతో లింకులు ఉన్నట్లు ఈడీ తేల్చింది. చికోటి వాట్సాప్ చాటింగ్ల ద్వారా వారి సమాచారం బయటపడినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు మొత్తం నలుగురు రాజకీయ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు సోమవారంనుంచి విచారణకు హాజరయ్యే […]
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఝలక్ ఇచ్చింది. నీరవ్మోదీకి సంబంధించిన కంపెనీల రత్నాలు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు సహా రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు, దీంతోపాటు చైనాలోని నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులు జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం వాటిని తాత్కాలికంగా జప్తు చేశారు. నీరవ్ మోదీ గురించి […]
హైదరాబాద్- ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపైనే ఉంది. 2017లో వెలుగులోకి వచ్చని టాలీవుడ్ డ్రగ్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్పుడు మొత్తం 12 మంది సినీ ప్రముఖులను విచారించారు. కానీ అప్పుడు డ్రగ్స్ కేసు పురోగతి మాత్రం తెలియలేదు. మళ్లీ నాలుగేళ్ల తరువాత ఇప్పుడు ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసుకు సంబందించి నోటీసులు జారీ చేసింది. నోటిసులు అందుకున్న 12 మంది సినీ సెలబ్రెటీల్లో ఒకరైన స్టార్ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ బహీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో డైరెక్టర్ పూరీజగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. మొత్తం సెప్టెంబర్ 22 వరకు సెలబ్రిటీల విచారణకు కేటాయించారు. వీరందరిని సాక్షులుగానే విచారిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న చార్మి, ఆరో తారీఖున రకుల్ ప్రీత్సింగ్, సెప్టెంబర్ 8న రానా, 9న రవితేజ, డ్రైవర్ శ్రీనివాసరావు, సప్టెంబర్ 13న నవదీప్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, ఎఫ్ క్లబ్ మేనేజర్, […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్, శాండిల్ వుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా ఇప్పుడు అన్ని చోట్లా డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతోంది. ఇప్పటికే శాండిల్ వుడ్ నుంచి హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదీలకు ఉచ్చు బిగిస్తోంది. ఇటువంటి సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తిరగతోడుతోంది. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమకు […]