విద్యార్థులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు ఎంసెట్లో మంచి ర్యాంకు రావడం కష్టం అంటున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఒక వ్యక్తి చాలా ఏళ్లు కష్టపడి ఎందులోనైనా విజయం సాధిస్తే … ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషిస్తారు. అదే కుటుంబంలో మరొకరు విజయం సాధిస్తే.. ఇక వారి ఆనందాలకు అవధులుండవు. అచ్చం అలానే ఓ కుటుంబం విషయంలో జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి .. ఇక రాదని వ్యవసాయంలోకి దిగిన ఓ వ్యక్తికి ఏళ్లు గడిచిన తరువాత ఇటీవల డీఎస్సీ-98 రూపంలో ఉద్యోగం వచ్చింది. ఇక ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఈ […]
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్టీయూహెచ్లో నేడు తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల చేశారు. అంతేకాదు టీఎస్ ఎంసెట్ 2022 ఫలితాల ఫైనల్ ఆన్సర్ ‘కీ’ కూడా ఆమె రిలీజ్ చేశారు. అలాగే ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో టాప్-10 ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో టాప్-10 ర్యాంకులను సాధించినట్లు మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఇంజినీరింగ్లో లక్ష్మీసాయి లోహిత్రెడ్డికి మొదటి ర్యాంకు, […]
ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్ రాయడానికి ఉన్న అర్హత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వాస్తవానికి ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీటు సంపాందించాలంటే ఇంటర్ లో కనీసం మార్కులు 40 రావాలి.కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అనేక నిబంధనలను సడలించారు. గత మార్చిలో కూడా ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. […]