ప్రస్తుత కాలంలో ఏం కొనాలన్నా.. తినాలన్నా.. ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నాం. స్నాక్స్ మొదలు.. స్మార్ట్ టీవీ వరకు ఇలా ఏది కావాలన్నా.. సరే ఆన్లైన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మన చేతిలోకి వస్తాయి. షాపుకు వెళ్లి కొనుగోలు చేస్తే.. వస్తువును పట్టి చూస్తాం కాబట్టి.. దాని నాణ్యత తెలుస్తుంది. బట్టల విషయానికి వస్తే.. కూడా ఇలానే స్వయంగా చూస్తాం కాబట్టి.. రంగు, నాణ్యత, సైజ్ వంటివి తెలుస్తాయి. కానీ ఆన్లైన్ కొనుగోళ్లలో ఇలాంటి సౌకర్యాలు ఉండవు. […]
ప్రపంచ దేశాల్ని పట్టిపీడిస్తున్న ఆర్ధిక మాంధ్యం కారణంగా దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు, ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించడానికి సైతం వెనుకాడటం లేదు. ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ, తమ ఉద్యోగులను తమ ఇళ్లకు సాగనంపుతున్నాయి. మైక్రోసాఫ్ట్, షాపిఫై కంపెనీల బాటలో అమెజాన్ కూడా చేరింది. తన చరిత్రలోనే తొలిసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేసింది. ఏకంగా లక్ష మంది ఉద్యోగులపై వేటు వేసింది. అమెజాన్ వార్షిక ఫలితాల నేపథ్యంలో ఆ […]
కొంత మందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఒక్కోసారి ఒక్కరూపాయి నోటుని కూడా వేలు, లక్షలు పెట్టి కొంటారు. ఒకటి కరెన్సీ కలక్షన్ అలవాటు, రెండు అలాంటి నోటు వారి దగ్గరుండాలనే కోరిక. కారణం ఏదైనా ఆన్లైన్ వేదికగా కొందరికి మంచి లాభాలే తెచ్చిపెడుతోంది. పాత నాణేలు, నోట్లు మాదిరిగానే ‘786’ సిరీస్ నోట్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఆ సిరీస్ నోట తమ దగ్గరుంటే వారికి మంచి జరుగుతుందనే నమ్మకం. […]
వినియోగదారుల హక్కుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. వీటిలో చాలా ప్రతిపాదనలు అస్పష్టంగా ఉన్నందున వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఫ్లాష్ సేల్ కాన్సెప్టు మొదలైన వాటికి తగిన నిర్వచనం ఇవ్వాలని, వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధించి ప్రస్తుత చట్టాలకు లోబడి ఈ–కామర్స్ సంస్థలు పనిచేసేలా చూడాలని కోరింది.వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే […]
ఆన్లైన్లో ఫ్లాష్ సేల్స్తో ఈ–కామర్స్ కంపెనీల హడావిడి భారీ డిస్కౌంట్తో అతి తక్కువ ధరకు ఫలానా ఉత్పత్తిని, ఫలానా సమయానికి అమ్ముతామంటూ చేసే ఆర్భాటాలకు కొద్ది రోజుల్లో అడ్డుకట్ట పడనుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ–కామర్స్ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి. ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వస్తువును ప్రదర్శించి మరో వస్తువును అంటగట్టినా, సేవను అందించడంలో విఫలమైనా ఆ బాధ్యత ఈ–కామర్స్ కంపెనీదే. వినియోగదారుల రక్షణ […]
న్యూ ఢిల్లీ- మనం ఏం కొనాలన్నా ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే. కూరగాయల నుంచి మొదలు టీవీలు, ఫ్రిజ్ ల వరకు ఏంకావాలన్నా ఆన్ లౌన్ లోనే ఆర్డర్ చేస్తున్నాం. ఈ కామార్స్ అందుబాటిలోకి వచ్చాక అన్నింటిని ఆన్ లైన్ లోనే కొనేయడం అలవాటైపోయింది. పైగా బయట మార్కెట్ కంటే ఈ కామార్స్ లో అన్నీ కాస్త చవక కూడా ఉండటంతో అందరు ఈ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఐతే ఈ కామార్స్ లో చాలానే […]
లాక్ డౌన్ కారణంగా దేశంలో చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువుల్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఐతే కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్ షాపింగ్లో డెలివరీ చేసిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. మౌత్ వాష్ కోసం అమెజాన్లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. […]