జీవితంలో కొందరికి చివరి ప్రయత్నం వరకు మంచిరోజులు రావు. మరికొందరికి మొదటి ప్రయత్నంలోనే అదృష్టం వరిస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. ఒక్కసారిగా జీవితం మారిపోతుంది. అలాంటి ఘటన ప్రవాస భారతీయుడికి జరిగింది.
వారు తము ఇరుగు పొరుగున ఉండే ముస్లింల కోసం రంజాన్ సందర్బంగా తమ ఇంట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆ పనుల్లో నిమగ్నమై ఉండగ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో దంపతులు మృతి చెందారు. ఆ వివరాలు..
దుబాయ్లోని ఒక రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
యూట్యూబ్ ద్వారా ఎంతోమంది బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. నెలకు లక్షలు, కోట్లు సంపాదించే వారు కూడా ఉన్నారు. ఓ యువకుడు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు. అతను ఎవరంటే?
ఈమధ్య కాలంలో వాహనాల నంబర్ ప్లేట్స్ కోసం భారీ మొత్తం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నంబర్ ప్లేట్ కోసం వేలల్లో ఖర్చు చేయడం వరకు ఓకే. కొందరు లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారని వార్తల్లో చూస్తున్నాం. కానీ ఇక్కడో వ్యక్తి ఏకంగా వందల కోట్లు ఖర్చు చేశారు.
బతుకుదెరువు కోసమో.. లేక ఉద్యోగం నిమిత్తమో.. మన దేశం వాళ్లు విదేశాలకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా అరబ్ దేశాలకే వెళ్తుంటారు. ఎక్కువగా డ్రైవర్, భవన నిర్మాణ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ వ్యక్తికి 11 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ దేశ హైకోర్టు వెల్లడించింది. ఎందుకు అంటే..
మాలీవుడ్ నుంచి ఎంతో మంది నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. మోడల్, క్లాసికల్ డ్యాన్సర్ గా కెరీర్ ఆరంభించిన నటి పూర్ణ శ్రీ మహాలక్ష్మి చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు రవిబాబు దర్శకత్వంలో హర్రర్ మూవీ అవును, అవును 2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇటీవల పలు రియాల్టీ షోలో జడ్జీగా వ్యవహరించింది.
ఐఫోన్ అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అయితే దానిని కొనేందుకు చాలా మంది ప్రత్నాలు, కృషి చేస్తారు. కొందరు మాత్రం ఆ అది మన రేంజ్ కాదులే అని ఊరుకుంటారు. కానీ, ఒక 7వ తరగతి విద్యార్థిని మాత్రం తాను కోరుకున్న ఐఫోన్ 14ని దక్కించుకుంది. అందుక ఆమె చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఎంతో మంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడి చట్టాలు తెలియక చిన్నచిన్న తప్పులకు ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గుతున్నారు. ఇక దారుణం ఏమిటంటే అక్కడ చనిపోయిన పట్టించుకునే నాథుడే ఉండడు. కొందరు మాత్రమే అదృష్టం బాగుండి అక్కడి నుంచి బయటపడుతుంటారు. అలాంటి ఘటన హత్య కేసులో ఉరిశిక్ష పడిన శంకర్ విషయంలో జరిగింది.
ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే ఓ బలమైన కోరిక ఉంటుంది. అయితే కొందరికి మాత్రం సొంత ఇల్లు నగరాల్లో ఉండే బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. ఇలా భారీగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ నగరాల్లో ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్ల కొనుగోలు విషయంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది భారతీయులు.. ఇండియాలో కాదని దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారంట. అలా ఇండియన్స్ దుబాయ్ లోని […]