మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు రోడ్డుపై నడిచి వెళ్తున్న ఒక మహిళపై బీర్ బాటిల్ విసిరారు. ప్రశ్నించిన ఆమె భర్త పైనా దాడికి దిగారు. దీంతో స్థానికులు వారికి సాయంగా ప్రతిదాడి చేశారు.
తాగు బోతు భర్తను మార్చుకునేందుకు ఇంట్లో ఆడవాళ్లు చేయని ప్రయత్నముండదు. చివరకు ఇంటి నుండి వెళిపోతామని బెదిరించినా కూడా భార్యనైనా వదిలేస్తారు కానీ మద్యాన్ని విడిచిపెట్టరు. కానీ తన తాగుబోతు భర్తను మార్చుకునేందుకు ఓ మహిళ చేయని సాహసం చేసింది.
దూర ప్రయాణాలు చేసేవారు ఒకరికొకరు ఎంతో గౌరవించుకోవడం చూస్తుంటారు. కానీ ఈ మద్య విమానంలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. అంతేకాదు కర్ణాటకలో ఆర్టీసీ బస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
మద్యం మత్తులో ఓ యువకుడు పాముతో పరాచకాలు ఆడాడు. విషపునాగుతో వింత విన్యాసాలు చేశాడు. దీంతో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ ఘటనను తమ ఫోన్లలో చిత్రీకరించారు.
మద్యం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే కాక.. ఎందరినో బలి తీసుకుంటున్న మహమ్మారి. మద్యం మత్తులో చోటు చేసుకుంటున్న నేరాలకు లెక్కేలేదు. మందు తాగిన మత్తులో కొందరు దారుణాలకు పాల్పడితే.. మరి కొందరు తలతిక్క పనులు చేసి.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగిన నిషాలో అసలు ఏం చేస్తున్నామో.. వారికి తెలియదు. స్పృహలో లేకుండా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మందులో మంచినీళ్లకు బదులుగా యాసిడ్ కలుపుకొని తాగాడు. […]