బ్యాట్స్మన్ ఔట్ల విషయంలో ప్లేయర్లు రివ్యూ కోరే అవకాశం క్రికెట్లో ఉంది. అంపైర్లు ఇచ్చిన నిర్ణయంపై సమీక్షకు వెళ్లే ఛాన్స్ బ్యాటింగ్ టీమ్తో పాటు బౌలింగ్ జట్టుకూ ఉంది. అయితే ఒకే బాల్కు రెండుసార్లు రివ్యూకు వెళ్లడం మాత్రం ఇప్పటిదాకా జరగలేదు.
తాజాగా ఐపీఎల్ లో ముంబయి vs గుజరాత్ మ్యాచ్ లో సందేహం కలిగించే ఓ సంఘటన జరిగింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
ధోని ఒక్కసారి రివ్యూ తీసుకుంటే అందులో తిరుగుండదు అని మనందరికి తెలిసిన విషయమే. అదీకాక ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అంపైర్లకు సైతం కళ్లు బైర్లు కమ్ముతాయి. అందుకే అభిమానులు ముద్దుగా DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూంటారు. తాజాగా మరోసారి తన రివ్యూ సత్తా ఏంటో చూపించాడు మిస్టర్ కూల్.
క్రికెట్ ప్రేమికులకు అలెర్ట్.. ఐపీఎల్ రూల్స్ లో మరో మార్పు జరిగింది. ఇది చెప్పుకోవడానికి చిన్న విషయంలా ఉన్నా మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేసేలా ఉంది. ఇప్పటికే.. ఇంపాక్ట్ ప్లేయర్, వైడ్.. నో బాల్కి రివ్యూ వంటివి ఎన్ని వివాదాలకు దారి తీస్తాయో అని భయపడుతున్న తరుణంలో మరో మార్పు జరగడం.. టోర్నీపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
'డీఆర్ఎస్' అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడం. ఇప్పటివరకూ బ్యాటర్ ఎల్ బీడబ్ల్యూగా ఔటైన సందర్భంలో మాత్రమే డీఆర్ఎస్ కోరేవారు. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూశాం.. కానీ, మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో వైడ్, నో బాల్కి కెప్టెన్లు సమీక్ష కోరుతున్నారు. దీంతో ఏం జరుగుతోందా! అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అందుకు కారణ.. ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో అందరిముందు నవ్వులపాలైయ్యాడు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.
ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా తడబడింది. ఇక ఈ మ్యాచ్ లో లబూషేన్ కు లైఫ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. అశ్విన్ ఎంత చెప్పినా వినకుండా.. కేఎస్ భరత్ మెుత్తుకున్నా గానీ రోహిత్ శర్మ వినలేదు. అసలేం జరిగింది అంటే?
క్రికెట్ అనే కాదు ఏ గేమ్ అయినా సరే ఆటగాళ్లు చేసే చిన్న చిన్న తప్పులు భారీ మూల్యానికి కారణం అవుతుంటాయి! మ్యాచ్ గెలిస్తే అలాంటి వాటి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆ విషయం హాట్ టాపిక్ అయిపోతుంది. నెటిజన్స్ మధ్య ఎడతెగని చర్చ జరుగుతుంది. సేమ్ ఇప్పుడు కూడా అలాంటి ఓ విషయమే టీ20 ప్రపంచప్ మ్యాచ్ సందర్భంగా జరిగింది! మ్యాచ్ ఫలితం మారిపోవడంలో కీలకపాత్ర పోషించినట్లు అనిపించింది. ఇప్పుడు […]
బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీగా పేరొందిన ‘ఐపీఎల్’ లో వింత అనుభవం ఎదురైంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు పవర్ కట్ సమస్యగా మారింది. పవర్ లేక 5 నిముషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఆట ఐపీఎల్ పరువు దిగజారేలా చేసింది. స్టేడియంలో పవర్ కట్ ఉన్నందున డీఆర్ఎస్ తీసుకునేందుకు అవకాశం లేదంటూ తేల్చేశారు రిఫరీలు.దీంతో తొలి రెండు ఓవర్లలో డీఆర్ఎస్ అందుబాటులో లేకుండా […]
క్రికెట్ లో కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకొస్తున్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. ఈ నిబంధనల వల్ల క్రికెట్.. బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారుతున్నదని విమర్శలు వస్తున్నాయి. ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే ఆట దాని సహజత్వాన్ని కోల్పోతుందని అంటున్నారు మాజీ ఆటగాళ్లు. క్రికెట్ అంటే బ్యాటుకు బంతికి మధ్య జరిగే పోరు. ఈ పోరు అనేది సమానంగా ఉన్నప్పుడే ఆటలో మజా ఉంటుందంటున్నారు అభిమానులు. తాజాగా ఇదే విషయమై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయభ్ […]