ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. ఇవాళ ఉదయం ఆయన ఇంటిలో ఉన్న సమయంలో ఓ డ్రోన్ ఎగరడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తొలి, మలి దశ చేపట్టిన ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల త్యాగాల ఫలితానికి గుర్తుగా కేసీఆర్ ప్రభుత్వం అమర వీరుల స్థూపాన్ని నిర్మించిన సంగతి విదితమే. అద్భుతమైన డిజైన్లతో రూపొందిన ఈ స్మారక చిహ్నం సిద్ధమైంది.
దేశ వ్యాప్తంగా ఎంతో ఆనందంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. సుప్రసిద్ద ఆలయాలు మొత్తం భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఎక్కడ చైసినా జై శ్రీరామ్ అంటూ మారుమోగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్లు భారీ ఎత్తున శోభా యాత్రలు నిర్వహిస్తున్నారు. నవమి వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచారు.
ఈమధ్య డ్రోన్ కెమెరాల వాడకం బాగా పెరిగింది. పెళ్లిళ్లతో పాటు ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా డ్రోన్లు ఉపయోగించడం తప్పనిసరిగా మారింది. ఇక, సినిమా ఈవెంట్లు, మ్యూజిక్ కాన్సర్ట్ల్లో అవి కంపల్సరీగా మారాయి. అయితే అలాంటి ఓ ఈవెంట్లో డ్రోన్ కెమెరా వల్ల స్టార్ సింగర్ గాయాలపాలయ్యాడు. అసలేం జరిగిందంటే..!
చాట్ జీపీటీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ ఏఐ చాట్ బాట్ తన మేధస్తుతో అందరినీ అబ్బురపరుస్తోంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఈ చాట్ జీపీటీపై మరిన్ని ప్రయోగాలు, పరీక్షలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ టెస్టులపై పలు హెచ్చరికలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్లు ఎక్కువైపోయారు. వ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్స్ అంటూ అంతా కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. వారు కొత్త కొత్త కెమెరాలు, గ్యాడ్జెట్స్ అంటూ ఎంతో మంచి క్వాలిటీతో కంటెంట్ ని అందిస్తున్నారు. ఇదివరకంటే సినిమాల్లో డ్రోన్లను వినియోగించేవారు. కానీ, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లు కూడా డ్రోన్లు, అదిరిపోయే సూపర్ కెమెరాలను వాడుతున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక సూపర్ డ్రోన్ తీసుకొచ్చాం. ఇది ఫ్యూచరిస్టిక్ సూపర్ డ్రోన్. నిజానికి దీని ఫీచర్లు చూస్తే […]
శ్రీకాకుళం జిల్లాలో వింత డ్రోన్ కలకలం రేపింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు- మూలపేట తీరంలో మత్స్యకారులకు ఈ డ్రోన్ దొరికింది. దీని గురించి మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. చేపల కోసం వల వేయగా వారి వలలో బరువైన వస్తువు చిక్కింది. అవి చేపలు అనుకుని బయటకు లాగి చూడగా డ్రోన్ కనిపించింది. వెంటనే మత్స్యకారులు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. అది విదేశీ డ్రోన్ అని అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. భావనపాడు మెరైన్ పోలీసులు ఆ […]
తిరుమల ఆలయ డ్రోన్ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం కూడా ఆలయంపై డ్రోన్లు, విమానాలు ఎగరవేయడానికి వీలు లేదని తెలిపారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అసలు ఆ దృశ్యాలు నిజమైనవేనా? ప్రస్తుతానివేనా? అనే అంశాలను తెలుసుకునేందుకు ఫారెన్సిక్ విభాగానికి పంపడం జరిగింది. మరోవైపు తిరుమల ఆలయ డ్రోన్ దృశ్యాలను వైరల్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కేసు […]
తిరుమల శ్రీవారి ఆలయం పైన డ్రోన్ కెమెరా ఎగరడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీటీడీ అధికారులు స్పందించారు. తిరుమల డోన్ వీడియోలపై టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. తిరుమల ఆలయంపై డ్రోన్ వెళ్లడం అసాధ్యమని టీటీడీ అధికారులు వెల్లడించారు. నో ఫ్లయింగ్ జోన్ పై డ్రోన్ ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నామని అన్నారు. సెక్యూరిటీ వైఫల్యాలపై కూడా ఆరా తీస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక టీటీడీ చైర్మన్ వైవీ […]
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెటర్ నుంచి ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారబోతున్నాడు. ఇప్పటికే పలు స్పోర్ట్ ఫ్రాంచైజ్ల్లో పెట్టుబడులు, కోచింగ్ అకాడమీలతో క్రికెట్ రంగంలో డబ్బులు సంపాదిస్తున్న ధోని. ఇటివల ‘ధోని ఎంటర్మైంట్స్’ ప్రొడక్షన్ కంపెనీలో సౌతా ఇండియాలోని తెలుగు, తమిళ్, మళయాల భాషల్లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్, సినిమాతో పాటు.. తాజాగా వ్యవసాయ రంగంలోకి కూడా ధోని ఎంటర్ అవుతున్నాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న ఈ తరుణంలో.. వ్యవసాయంలో సాంకేతిక […]