ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి... దీంతో పలు ప్రాంతాల్లో పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మనుషులే కాదు.. మూగ జీవాలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి.
పెంపుడు శునకం చూసుకునే వారికి ఏకంగా కోటి రూపాయల శాలరీతో జాబ్ ఆఫర్ ఇచ్చాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగాలు లేక యువత సతమతమవుతున్న వేళ కుక్కను చూసుకుంటే కోటి రూపాయాల శాలరీ అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చాడు.
ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. ఓ రైతుపై దాడి చేసిన చిరుతతో ఆవు ఫైట్ చేసి తన యజమానిని కాపాడుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. యజమాని పెంచుకున్న కుక్క కూడా చిరుతపై దాడిచేసి గాయపరిచింది. చిరుత పారిపోయింది. రైతు ప్రాణాలతో బయటపడ్డాడు.
ధనికుల నుంచి మొదలు పేదవారి వరకు కొన్ని రకాల జంతువులను, పక్షులను పెంచుకుంటారు. ముఖ్యంగా పెంపుడు జంతువుగా శునకాన్నీ పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఓ కుటుంబ సభ్యుని మాదిరిగానే దానిపై ప్రేమ చూపిస్తారు. దానికి ఏదైనా జబ్బు చేస్తే తట్టుకోలేరు. మరి అలాంటిది శునకం మీద ఇంత ప్రేమ పెట్టుకొని అవి ప్రాణం వదిలాక వాటి ఆఖరి కార్యం చేసే వాళ్లని చూశారా? వినడానికి చూడటానికి వింతగా ఉందా.. కానీ ఇది నిజం.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఓ కుక్క ప్రతిరోజు లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తోంది. అది కూడా ఒకే రూటులో ప్రయాణం చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విశ్వాసానికి మారుపేరైన శునకం.. తనను పెంచుకునే వారికి కాపాలాగా ఉంటూ రక్షిస్తూ ఉంటుంది. అలా ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం మరణిస్తే.. ఆ కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు లోనవుతారు. తాజాగా ఓ మాజీ మంత్రి అయితే శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది.
పెంపుడు కుక్క కారణంగా ఓ యజమాని తన ప్రాణాలు నిలుపుకుంది. డాక్టర్లు కూడా చేయని సహాయం చేసింది. టెస్టుల్లో మాత్రమే బయట పడే విషయాన్ని ఆ కుక్క తన ముక్కుతో పసిగట్టింది.
మూఢ నమ్మకాలు ఇంకా కొన్ని గ్రామాల్లో రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా తండా, గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయాల పేరిట కొన్ని వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు. చిన్నప్పుడే చెట్లకిచ్చి, జంతువులకిచ్చి బాల్య వివాహాలు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మన కళ్ల ముందు ఎన్నో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఫోటోలు, వీడియలో మనసు కదిలిచే విధంగా ఉంటే.. మరికొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జాతి వైరం మరచి కొన్ని జంతువులు మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంటాయి.
చెన్నై vs లక్నో మ్యాచ్ చూడటానికి ఊహించని అతిథి హాజరైంది. ఎవరా అతిథి అనుకోకండి.. కుక్క. మ్యాచ్ చూడటానికి ఓ కుక్క స్టేడియంలోకి వచ్చింది. అలా వచ్చింది ఏం చేయాలి.. ఏదో మూలన కూర్చొని కామ్ గా మ్యాచ్ చూడాలి. కానీ, అలా చేయలేదు. స్టేడియం అంతా తనదే అన్నట్టు ఉన్నట్టుండి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో చూడండి..