షర్మిలా అనే యువతి కోయంబత్తూర్ లో తొలి మహిళా డ్రైవర్ గా బస్సును నడిపిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే పబ్లిసిటి ఆమె జాబ్ పోయేలా చేసింది.
జమ్మూ కాశ్మీర్ లో పని చేస్తున్న సైనికుడు సెలవు కారణంగా ఇంటికి రావడం జరిగింది. బట్టలు ఉతుక్కోవడం కోసమని చెరువు దగ్గరకు ఆ సైనికుడు వెళ్లారు. అయితే స్థానిక కౌన్సిలర్ సైనికుడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో తన అనుచరులను వెంటబెట్టుకుని సైనికుడిపై మూకదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ సైనికుడు మృతి చెందారు.
ఈ మద్య రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులపై సైతం అసభ్య పదజాలంతో విచురుకు పడుతున్నారు. సమాజంలో గౌరవమైన ప్రజా ప్రతినిధి పొజీషన్లో ఉంటూ చిల్లర మాటలు మాట్లాడటం కామన్ అయ్యింది. ఇటీవల రాజకీయాల్లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు. కానీ కొంత మంది ఇది జీర్ణిచుకోలేక ప్రతిసారి మహిళలపై ఎదో ఒక సంచలన ఆరోపణలు.. వ్యాఖ్యలు చేయడం అది కాస్త సోషల్ మీడియాలో రచ్చకావడం జరుగుతూనే ఉంది. తాజాగా […]
చదివింపుల విందు.. ఈ పేరు మనకు కొత్త గాని.. తమిళ వాసులకు మాత్రం ఆ పేరు కొండంత అండ.. కష్టాలను తీర్చే తోడు. ఎలా ప్రారంభం అయ్యిందో మనకు తెలియదు కానీ.. ఈ చదివింపులు విందు గురించి తెలుసుకుంటే.. చాలా మంచి సంప్రదాయం కదా అనిపిస్తుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపన్నహాస్తం ఈ విందు. ఇప్పటికే ఇలాంటి రెండు మూడు సంఘటనల గురించి చదివాం. తాజాగా ఓ చదివింపుల విందులో ఏకంగా 15 కోట్ల రూపాయలు […]
Crime news : డీఎంకే ఎంపీ, రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ ఈ (గురువారం) ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాకేష్, అతడి స్నేహితుడు ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొట్టకుప్పం ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాకేష్ స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రాకేష్, అతడి స్నేహితుడు పుదుచ్చేరి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ […]
సోమవారం మంత్రి కుమార్తె జయ కల్యాణి తనకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కుమార్తె పెద్దలను కాదని ప్రేమించిన యువకుడు సతీష్ ను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నేరుగా బెంగళూరు సిటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తమకు రక్షణ కావాలని కోరారు. తన తండ్రి నుంచి ప్రాణ హాని ఉందని జయ కల్యాణి ఫిర్యాదు చేశారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పారని తెలిపారు. తమకు […]
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిందంటే మొదట చేసే పని పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లు మార్చడం, ఫొటోలు తీయించడం, బస్సులకు రంగులు మార్చడం వంటివి అనమాట. అది అందరికీ తెలిసిందే, చూసింది కూడా. అలాంటి ఓ నిర్ణయాన్ని తోసిపుచ్చి తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ అందరికీ భిన్నమైన సీఎంగా అభినందనలు పొందుతున్నారు. ఆయన నిర్ణయంతో కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాదు.. ప్రతిపక్షాలు సైతం ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. విషయం ఏంటంటే స్కూళ్లు […]