వెస్ట్ ఇండీస్ తో జరిగిన 3వ టీ20 వరల్డ్ కప్ లో సిక్స్ కొట్టడమే ఇప్పుడు హార్దిక్ పాండ్యా చేసిన తప్పు. అదేంటి సిక్స్ కొడితే కేరింతలు కొడతారు కదా.. మరి హార్దిక్ నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే.. అందులో స్వార్థం ఉంది. అందుకే కెప్టెన్ అంటే ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకోమని హార్దిక్ కి సలహా ఇస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కార్లు, బైక్లు అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్వతహాగా తన వాహనాన్ని తానే నడుపుకునేందుకు ఇష్టపడే మహీ.. తాజాగా ఓ అరుదైన కారులో అభిమానులకు కనిపించాడు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత చెన్నై సారథిగా ఆ యువ ఆటగాడికే అవకాశం దక్కే చాన్స్లు ఎక్కువ కనిపిస్తున్నాయి.
భారత క్రికెటర్లలో అత్యంత సంపన్న ఆటగాడు ఎవరంటే ప్రతి ఒక్కరికీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు గుర్తు రావడం సహజమే. కానీ వీరెవరూ కాకుండా మరో ఆటగాడు ఈ ఘనత సాధించాడంటే నమ్మగలరా!
టీమ్ఇండియాకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హెల్మెట్పై జాతీయ జెండా లేకపోవడం వెనుక పెద్ద కథే ఉంది. దేశ సేవకు సదా సిద్ధంగా ఉండే మహీ హెల్మెట్పై త్రివర్ణ పతాకం తొలగించిన కారణం తెలిస్తే ఫ్యాన్ కావాల్సిందే!
క్రికెట్ లో ధోని, రైనా మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి రిలేషన్ చూస్తే ముచ్చట గొలిపేలా ఉండేది. ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు ఐపీఎల్ కి కలిసి ఆడిన వీరిద్దరూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని, జడేజా మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ నడిచింది. అప్పట్లో ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరి మధ్య గొడవలు నిజమే అనుకున్నారు ఆడియన్స్. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలకి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాధ్ ఒక క్లారిటీ ఇచ్చేసాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ పలు జట్ల మద్య ఎంతో ఉత్కంఠంగా సాగింది. మొత్తనికి చెన్నై-గుజరాత్ జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారం జరుగుతుంది.
క్రికెట్ అంటే చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ని అభిమానించే వాళ్లు కోట్ల మంది ఉంటారు. ఇక క్రికెట్ స్థితి.. గతిని మార్చింది ఐపీఎల్. అన్నిదేశాల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతుంటారు.