దేశంలో అధికారంలో ఉన్నరాజకీయ పార్టీలు తమ తమ ప్రభుత్వాలు చేస్తోన్న అభివృద్ధి పనుల గురించి హోర్డింగ్స్, ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకుంటాయి. వీటికి ప్రజా ధనాన్నే వినియోగిస్తాయి. అయితే అవి మితిమీరనంత వరకు సమస్య కాదూ కానీ, హద్దు మీరితేనే చిక్కు. ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రకటన ముసుగులో రాజకీయ ప్రచారాన్ని చేసుకున్నందుకు ఆప్ ప్రభుత్వానికి అసలుతో పాటు పెనాల్టీ కూడా పడింది. ఢిల్లీలోని […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. శీతలగాలులు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో చలి పెరిగి, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలోకి పడిపోయాయి. ఈ కారణంగా చాలా మంది ఇప్పటికే మరణించారు. అదీకాక పొగమంచు కారణంగా ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీటితో పాటుగా కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు డిజిల్, పెట్రోల్ వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ.. ఉత్తర్వులు […]
గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అవుతున్నాయి. కేసులు తగ్గినట్టే తగ్గి థర్డ్ వేవ్ లో కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాతు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. కాగా ఢిల్లీలో కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో తాజాగా అక్కడి ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా వీకెండ్ కర్ఫ్యూ అనేది శని, ఆదివారాల్లో ఉండనున్నట్లు స్పష్టం చేసింది. […]
ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. ఢిల్లీలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ జనవరి 1 నుంచి 15 వరకు విద్యార్ధులకు శీతాకాలపు సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులు ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయని విద్యా శాఖ అధికారులు తెలిపారు. దీంతో జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీలోని పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయి. కాగా రాష్ట్రంలో […]
స్కూళ్ల మూసివేతపై తాజాగా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో వాయి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఈ నెల 3 తేదీ నుంచి పూర్తిగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు తాజాగా పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో స్కూల్స్ మళ్లీ ఎప్పుడు తెరుస్తామనే స్పష్టమైన హామీ ఇవ్వలేమని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు సైతం ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం ఇంకా తగ్గడం లేదని, […]