దేశ వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో అనేక మంది చనిపోయిన సంగతి విదితమే. దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్ ఘటనలు నింపిన విషాదాలు మరువక ముందే..
ఒక మురికివాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో రోబోలను రంగంలోకి దించారు ఫైర్ సేఫ్టీ అధికారులు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
నేషనల్ డెస్క్- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం ఓల్డ్ సీమాపురిలోని ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం నలుగురు సజీవదహనమయ్యారు. ఉన్నట్లుండి భవనంపై అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఫైర్ యాక్సిడెంట్ లో ఇంటి యజమాని హౌరీ లాల్, ఆయన భార్య రీనా,, కుమారుడు అషు,, కుమార్తె రాధిక […]