ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు అంతా రాజధాని గురించే చర్చ. మూడు రాజధానులు కావాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని అధికార వైసీపీ పోరాడుతోంది. అయితే ఒకే రాజధాని కావాలంటూ టీడీపీ, జనసేన, బీజీపీ, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ ఉత్తరాంధ్రవాసులు పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధానిగా అమరావితినే అభివృద్ధి చేయాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ల పాదయాత్రకు గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున నిరసన […]
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన విశాఖ గర్జనకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఓపైవు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికి.. లెక్క చేయక.. ఉత్సాహంగా గర్జనలో పాల్గొని వికేంద్రీకరణకు మద్దతిస్తున్నారు. అంతేకాక విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ.. జేఏసీ ఆధ్వర్యంలో.. భారీ ర్యాలీ […]
ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం బాగా హీటెక్కుతుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రాజధానులకు మద్దతు పెరుగుతోంది. దానిలో భాగంగా ప్రభుత్వం అక్టోబర్ 15న విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి జగబర్దస్త్ ఫేమ్ అప్పారావు తన పూర్తి మద్దతు తెలిపారు. విశాఖ గర్జనకు మద్దతు ఇస్తున్నాను అన్నారు. విశాఖపట్నం కళాకారుడిగా […]
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల విషయంపై రచ్చ నడుస్తోంది. మూడు రాజధానులు కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో కుట్ర చేస్తున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తేల్చేద్దామని వైసీపీ ప్రభుత్వం విశాఖ గర్జన పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇక ఈ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయని, అన్ని […]
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని మంత్రులు, నేతలు వెల్లడించారు. విశాఖకు రాజధాని సాధనే లక్ష్యంగా మేధావులు, జర్నలిస్టులు, ఉత్తరాంధ్ర ప్రముఖులు అంతా కలిసి జేఏసీగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 15న ‘విశాఖ గర్జన’ పేరుతో ర్యాలీకి తలపెట్టారు. మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ చేపట్టిన అమరావతి మహా పాదయాత్రకు తణుకులోనూ నిరసన సెగ తగిలింది. టీడీపీ బినామీలు రైతుల […]
అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు, అభివృధి వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. అంబేద్కర్ వర్సిటీ మాజీ ఉప కులపతి హనుమంతు లజపతిరాయ్ కన్వీనర్గా జేఏసీని ఏర్పాటు చేశారు. అందులో ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు సహా ఎన్జీవోల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. మేధావులు, ప్రముఖులతో ఏర్పడిన ఈ జేఏసీ సైతం అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా […]
YS Jagan Mohan Reddy: పరిపాలనా వీకేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణతోనే గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరి నుంచి జిల్లాల సంఖ్యను 26కు పెంచటం వరకు అన్ని అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అన్నారు. గురువారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటి వద్దకే రేషన్ సరుకుల పథకం దేశానికే మార్గ దర్శకంగా మారింది. విపత్తులు వచ్చినా […]