భారత్-ఆసీస్ మధ్య జరిగే తొలి వన్డే కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. తొలి వన్డే కు కాస్త టైమ్ ఉండటంతో ఆసీస్ ఆటగాళ్లు ముంబైలో తిరుగుతూ చిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ ముంబై వీధుల్లో బాయ్స్ తో గల్లీ క్రికెట్ ఆడి సర్ఫ్రైజ్ చేశాడు.
ఆస్ట్రేలియాతో టెస్టులో కోహ్లీ సెంచరీ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ఫార్మాట్ లో విరాట్ శతకం కొట్టడం ఏమో గానీ వార్నర్ దీనిపై పోస్ట్ పెట్టడం మాత్రం చాలా ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ వార్నర్ ఏం రాసుకొచ్చాడు?
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సిరీస్కు కూడా ఆసీస్కు ఆటగాళ్ల గైర్హాజరీ ముప్పు తప్పేలా లేదు.
దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. రెగ్యులర్ కెప్టెన్ పంత్ యాక్సిడెంట్ లో గాయపడటంతో జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారట.
సిరీస్ ఆరంభానికి ముందే స్టార్క్, హెజల్వుడ్ లాంటి స్టార్ పేసర్లు గాయాలతో దూరం అయ్యారు. ఇప్పటికే రెండు టెస్టులు ఓడి దారుణ స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాకు మరో స్టార్ ప్లేయర్ దూరం అవ్వడంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఒక్కసారి కుదురుకుంటే భారీ స్కోర్లు చేసి, ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. కానీ.. అశ్విన్ భయంతోనే ఆసీస్ వార్నర్ను పక్కనపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతన్ని పక్కన పెట్టేందుకు పూర్ ఫామ్ను సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమరం మొదలైపోయింది. నాగ్పూర్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా.. ఆసీస్కు షాక్ ఇచ్చింది. భారత్ పేసర్లు మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ.. ఆరంభ ఓవర్లలోనే ఆసీస్ బౌలర్లను వణికించారు. ఎప్పటిలాగే సిరాజ్ తన సూపర్ స్టార్ట్తో టీమిండియాకు శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆస్ట్రేలియా తొలి వికెట్ను కోల్పోయింది. సిరాజ్ తన తొలి ఓవర్ తొలి బంతికే ఉస్మాన్ ఖవాజాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 3 బంతులాడిన ఖవాజా […]
కొన్ని రోజుల క్రితం టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు ఆరు నెలల కాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దాంతో ఈ సంవత్సరం జరగబోయే అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటుగా IPL కు కూడా దూరం కానున్నాడు పంత్. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొచ్ రికీ పాంటింగ్, పంత్ […]
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై కీలక ప్రకటన చేశాడు. కెరీర్ను ఎప్పుడు ముగించాలో తనకో క్లారిటీ ఉన్నట్లు అతని వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2024లో కచ్చితంగా ఆడతానని మాత్రం వార్నర్ స్పష్టం చేశాడు. ఆ వరల్డ్ కప్ గెలిచి.. ఆస్ట్రేలియాకు అందించడమే తన లక్ష్యమని.. అది పూర్తి చేసి గర్వంగా క్రికెట్ నుంచి తప్పుకుంటానని వార్నర్ […]