రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పథకం దళితబంధు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దత్తర గ్రామం వాసాలమర్రి హుజూరాబాద్ నియోకవర్గాల్లో పైలెట్ పద్దతిలో పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. అలానే ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ నాలుగు మండలాల్లో కూడా […]
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల బాట పట్టబోతున్నారు. కేవలం ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం అవుతారనే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ.. ఇకపై నిరంతరం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు వరుసగా జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈదేశాల మేరకు అధికారులు ఆయన జిల్లా పర్యటనల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ నెల 19వ తేదీన వనపర్తి జిల్లాలో, 20వ తేదీన జనగామ […]
తెలంగాణలో గత ఐదు నెలల నుంచి ఉత్కంఠంగొ కొనసాగుతున్న హూజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం నేడు తేలబోతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నారు. అయితే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత అధికార పార్టీ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లింది. ఇందులో ముఖ్యంగా ‘దళితబంధు’ పథకం. గతంలో ‘రైతుబంధు’ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే […]
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గెలుపే లక్ష్యంగా అడుగులు వేసింది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ఎలాగైన హుజురాబాద్ లో గెలవాలని టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి రూపకల్పన చేశారు. ఈసీ నోటిఫికేషన్ వెలువడకముందు నుంచే ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం […]
తెలంగాణలోని దళిత కుటుంబాల అభివృద్ది, దళితులు ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన పథకం ‘దళిత బంధు’. ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇపట్టికే శాలపల్లిలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గానికే రూ.2 వేల కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకానికి రూ.500 కోట్లు విడుదలచేశారు. తాజాగా మరో రూ.500 […]
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠామకంగా చేపట్టిన ‘దళిత బంధు’ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రాం చిత్రపటాలకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పొందినా.. ప్రభుత్వ పథకాలు అన్నీ కొనసాగుతూనే ఉంటాయన్నారు. అందరికీ రేషన్ కార్డులు, నెల నెలా బియ్యం, పింఛన్లు కొనసాగుతాయ్. మీరు సంపాదించి గొప్పవాళ్లు అయ్యేదాకా పథకాలు అన్నీ కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. దళిత బంధు డబ్బుతో […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దళిత బంధు పథకంపై ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విపక్ష పార్టీలకు అంతుచిక్కని వ్యూహాన్ని అమలు చేశారు. ఇక భూ కబ్జా ఆరోపణలతో కారు దిగి బీజేపీలోకి వెళ్లారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. దీంతో ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించబోతున్న పథకం దళిత బంధు. దీనిపై సర్కార్ ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలు రూపోందించి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్లో మంత్రి వర్గం దీనిని తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది. పథకం అమలుకు అన్ని రకాల ప్రణాళికలు రూపొందించారు. […]
హైదరాబాద్- సంక్షేమ పధకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ పోటీ పడుతున్నాయి. ఒక రాష్ట్రాన్ని మించి మరో రాష్ట్రం సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం మరో కొత్త పధకాన్ని అమల్లోకి తెస్తోంది. తెలంగాణ దళిత బంధు పేరుతో దళితుల కోసం ప్రత్యేకంగా ఓ సంక్షేమ పధకాన్ని ప్రవేశపెడుతోంది కేసీఆర్ సర్కార్. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం అమలు జరుగుతుందని […]