తప్పు ఎప్పటికైనా తప్పే. తప్పు చేసి దొరకమని చాలా మంది అనుకుంటారు. కానీ ఎప్పటికైనా వాళ్లు దొరికిపోతారు. ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడు తాను ఎప్పటికీ దొరకనని అనుకున్నాడు. కానీ పోలీసులు అతడి ఆట కట్టించారు.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. నిరక్ష్యరాసుల నుంచి పెద్ద ఉద్యోగాలు చేసే వారి వరకు అందరూ ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఓ సైబర్ కేసు విచారణలో మరో కొత్త ఘరానా మోసం బయట పడింది.
మీరు కొత్త సినిమా ఎక్కడ చూస్తారు? అని మిమ్మల్ని అడగ్గానే.. థియేటర్ కి వెళ్లి చూస్తాం అని గర్వంగా చెబుతారు. కానీ మీరు కాకపోవచ్చు గానీ చాలామంది మాత్రం పైరసీ సైట్స్ లో ఎంచక్కా కొత్త సినిమాలు చూసేస్తుంటారు. ఇక టెలిగ్రామ్ అనే థర్డ్ పార్టీ యాప్ లోనూ మూవీస్ డౌన్ లోడ్ చేసుకుని డబ్బులు మిగిలేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఇలా పైరసీ మూవీస్ చూస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్త పడండి. లేదంటే మీ […]
టెక్నాలజీ పెరిగిన కొద్ది.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. నేరగాళ్లు జనాలను మోసం చేసేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. కొంత కాలం నుంచి సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు సైబర్ కేటుగాళ్లు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరోయిన్ చేరారు. సైబర్ నేరగాళ్లు.. ఆమె పేరుమీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి జనాలను మోసం చేస్తున్నారు. విషయం కాస్త హీరోయిన్ దృష్టికి చేరడంతో.. ఆమె దీనిపై స్పందించారు. […]
ఆన్లైన్ లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎంత చెబుతున్నా కొందరు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకొని కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవం, అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకులను బురిడీ కొట్టించగల నైపుణ్యం ఉన్న అందరూ ఒక్కచోటికి చేరి ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ కాల్ సెంటర్లతో విదేశీయులను బురిడీ కొట్టించి నాలుగేళ్లలో 1000 కోట్ల మేర కాజేశారు. ఇటీవలే ఈ […]
హైదరాబాద్- స్టార్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, తమిళ నటుడు సిధ్దార్ధ్ మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. ట్విట్టర్ లో మొదలైన ఈ అంశం, చివరికి సిద్దార్ధ్ భహిరంగ క్షమాపణతో ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ హీరో సిద్ధార్ద్ పై తెలంగాణలో పోలీసు కేసు నమోదవ్వడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. ప్రధాని మోదీ మొన్న పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటన దేశ […]