ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సాధారణంగానే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు అధికార పార్టీ ఎండగట్టే అవకాశం దొరుకుతుందా అని ప్రతిపక్ష పార్టీలు చూస్తుంటాయి. ఈ క్రమంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతి పక్షాలకు ఆయుధంగా దొరికింది. టీడీపీ తో పాటు జనసేన కూడా విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. కరెంట్ ఛార్జీల పెంపు పై జనసేన అధినేత […]
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు ఎలక్ట్రికల్ కంట్రోల్ కమిషన్ బుధవారం ప్రకటన చేసింది. ఈ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి వస్తాయని ఈఆర్సీ వెల్లడించింది. ఈ మేరకు యూనిట్ కు ఎంత రేటు పెరగనుందనే విషయాన్ని ప్రకటించారు. 30 యూనిట్లకు 45 పైసలు, 31-75 యూనిట్ల వరకు 95 పైసలు, 76-125 యూనిట్ల వరకు రూ.1.40, 126 యూనిట్ల నుంచి 225 వరకు రూ.1.57, 226-400 మధ్య యూనిట్ […]
ఐదేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్ నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. తెలంగాణలో ప్రతి ఇంట్లో వాడే కరెంటుపై 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి రూపాయి చొప్పున అదనంగా ఛార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదలను రాష్ట్ర విద్యుత్ మండలి ఛైర్మన్ శ్రీరంగారావుకు డిస్కం సీఎండీలు అందజేశారు. నెలకు 200 యూనిట్లు వాడే ఇళ్లకు అదనంగా నెలకు రూ.100 వరకూ భారం పడనుంది. అంతకు మించి […]
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెరగనున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు కరెంట్ చార్జీల పెంపుతో మరో షాక్ తగలనుంది. అయితే ఈ పెరగనున్న చార్జీలను వచ్చే సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కరెంట్ చార్జీల సవరణకు వీలుగా పూర్తి ఏర్పాట్లు […]