ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమితో సీఎస్కేకు ఒక భయం పట్టుకుంది. అదేంటంటే..!
ఐపీఎల్ లో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. బహుశా టోర్నీ చరిత్రలో ఇలాంటి మరోసారి జరగకపోవచ్చు కూడా! ఇందులో ధోనీ ఉండటం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ ఏంటి విషయం?
ఐపీఎల్ అంటే కుర్రాళ్ల టోర్నీ అనుకుంటారు. అలాంటిది పనయిపోయింది అనుకున్న రహానె.. ఈ సీజన్ లో రప్ఫాడిస్తున్నాడు. బ్యాటింగ్ తోపాటు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయాడు.
రహానె ఈసారి ఐపీఎల్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. చెప్పాలంటే బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీనంతటికీ ఆ అవమానమే కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ 2022 సీజన్ సాదాసీదాగా ఆరంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ ఎలాంటి మెరుపులు లేకుండానే సాఫీగా సాగిపోయింది. కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోలేక డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సాధారణ స్కోరుకే పరిమితం కాగా.. ఆ తర్వాత కేకేఆర్ జట్టు ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా లక్ష్యాన్ని చేధించింది. అయితే ఈ మ్యాచ్లో ధోనీ ఆరెంజ్ కలర్ కీపింగ్ గ్లోవ్స్తో బరిలోకి […]