ఈ ఏడాది ఐపీఎల్లో సత్తా చాటిన బౌలర్లలో వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ఒకడు. ఈ టీమిండియా స్పీడ్స్టర్ స్లో బాల్, యార్కర్లు, కట్టర్స్తో బ్యాట్స్మెన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే ఇంతగా రాణించిన మోహిత్.. కీలకమైన ఫైనల్లో మాత్రం ఫెయిలయ్యాడు.
ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ నిర్వహణలో బీసీసీఐ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో బోర్డు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంతో ఆ జట్టు అభిమానులే కాదు.. మొత్తం టీమిండియా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. సీఎస్కే సెంటిమెంట్ భారత జట్టుకు కలిసొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే..
చెన్నై కప్ కొట్టింది. ఇది జరిగిన కాసేపటికే ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. వీళ్ల పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?
రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ధోని మరో కప్ పట్టుకెళ్లిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ను ఐదోసారి టైటిల్ విన్నర్గా నిలిపాడు. అయితే కప్ గెలిచినా ఒక ప్లేయర్పై మాత్రం ధోని సీరియస్ అయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ జట్టు నిండా స్టార్ ప్లేయర్లు.. చెన్నై సూపర్ కింగ్స్ లో ఏమో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. అయినాసరే ఫైనల్లో చెన్నైనే కప్ కొట్టి, ఐపీఎల్ లో ఐదోసారి విజేతగా నిలిచింది. అసలు ఇది ఎలా సాధ్యమైందో తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ మరో ఐపీఎల్ కప్ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే నాలుగుసార్లు ఈ ట్రోఫీని చేతబట్టిన సీఎస్కే.. ఐదో టైటిల్ను గెలుచుకుంది. గుజరాత్ టైటాన్స్తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్-2023 ఫైనల్లో సీఎస్కే విజయం సాధించింది.
చెన్నై ఐదోసారి కప్ కొట్టింది. ఆల్రెడీ నాలుగుసార్లు గెలుచుకుంది కాబట్టి ఇందులో పెద్ద గొప్పేం లేదు. కానీ ధోనీ ఎమోషనల్ కావడం, జడేజాని ఎత్తుకోవడం చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?
గుజరాత్ ని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి కప్ కొట్టింది. ఇది పక్కనబెడితే ఇప్పటికే ఐపీఎల్ లో ఇప్పటివరకు జరగని దాన్ని ధోనీసేన చేసి చూపించింది. సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. ఇంతకీ అదేంటి? దాని సంగతేంటి?
ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్ పలు జట్ల మద్య ఎంతో ఉత్కంఠంగా సాగింది. మొత్తనికి చెన్నై-గుజరాత్ జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారం జరుగుతుంది.