మానవ జాతిని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు మూగ జీవాల పాలిట మృత్యువై వెంటాడుతుంది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలో ఎనిమిది జంతువులు కరోనా బారిన పడ్డాయి. విటిలో రెండు సింహాలు, రెండు చిరుత పులులు, ఒక అమూర్ టైగర్, ఒక ప్యూమా, రెండు జాగ్వార్లు ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. వీటిలో నాలుగింటిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించినట్లు.. మరికొన్ని జలుబు, దగ్గుతో బాధపడుతున్నాయని యూఎస్ సెయింట్ లూయిస్ జూ అధికారులు తెలిపారు. ఈ […]