దేశాన్ని రెండేళ్లు పట్టి పీడించిన కరోనా కొంతకాలం తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుతం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో వచ్చే ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూశాం. అయితే వ్యాక్సిన్ల వల్ల వైరస్ బారి నుంచి త్వరగా బయటపడటం సాధ్యమైంది. అలాంటి కొవిడ్ టీకాను తయారు చేసిన ఓ శాస్త్రవేత్త మృతి చెందారు.
కోరనా వైరస్ పుట్టుకకు కారణం చైనా ప్రయోగమేనని గత కొన్నేళ్లుగా అమెరికా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, అందుకు సరైన ఆధారాలు లభించకపోవటంతో..
మున్మున్ తన కుమారుడితో కలిసి ఇంట్లో బంధీ అయింది. ఆఫీస్కు వెళ్లిన భర్తను మళ్లీ ఇంట్లోకి తిరిగిరానివ్వలేదు. అతడు ఎంత మొత్తుకున్నా ఇంట్లోకి రానివ్వలేదు. దాదాపు మూడేళ్ల పాటు అలా ఇంట్లోనే ఉండిపోయింది. చివరకు పోలీసుల
ప్రపంచమంతటా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 ఓమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన BF.7 వేగంగా విస్తరిస్తూ ఉంది. చైనాలో ఈ వేరియంట్ కారణంగా రోజుకి కొన్ని వేలల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే ప్రధాని మోడీ ఈ విషయంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలావుంటే.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ […]
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి కొన్ని కోట్ల మంది చనిపోయారు. కరోనాను కట్టడి చేయటానికి దేశదేశాలు లాక్డౌన్ విధించుకుని నాలుగు గోడల మధ్యా నలిగిపోయాయి. ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రెండు వేవ్ల కారణంగా ఆర్థిక వ్యవస్థే తీవ్రంగా దెబ్బతింది. ఇక, లాక్డౌన్ సమయంలో చాలా మంది కరోనా కారణంగా ప్రాణాలు పోతాయేమోనని భయంతో ఇంటికే […]
Kalvakuntla Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా వైరస్ సోకింది. గత కొన్ని రోజులుగా ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న ఆమె కరోనా పరీక్ష చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘‘ జలుబుతో కూడిన లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. గత 48 గంటల్లో […]
KTR: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కరోనా వైరస్ సోకింది. తాజాగా కేటీఆర్ కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. తనకు కరోనా సోకిన విషయాన్ని కేటీఆర్ స్వయంగా ధ్రువీకరించారు. మంగవారం ట్విటర్లో ఆయన స్పందిస్తూ.. ‘‘ లక్షణాలు ఉంటే కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నా. పాజిటివ్ వచ్చింది. హోమ్ ఐసోలేషన్లో ఉంటాను. గత కొద్దిరోజులనుంచి నన్ను కలిసిన వారందరూ […]
దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న అత్యవసర వస్తువు డోలో 650 ట్యాబ్లెట్. ఏ మాత్రం జ్వరంగా అనిపించినా సరే.. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లకుండా చాలామంది డోలో వాడారు. కొన్ని రోజుల క్రితం డోలో ట్యాబ్లెట్స్ వాడకం మీద ఓ రేంజ్లో మీమ్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డాక్టర్లు సైతం పేషెంట్లకు కచ్చితంగా డోలో ట్యాబెట్లను వాడాలని రిఫర్ చేశారు. అయితే ఇందుకోసం డోలో 650 […]
Mani Ratnam: పాన్ ఇండియా సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మణిరత్నంకు కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో సోమవారం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు […]