ఒడిశా రైలు ప్రమాదం జరిగిన ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న పలు మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవని తెలుస్తోంది. దీంతో వీళ్లు ఎలా చనిపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఒడిశా పెను విషాదాన్ని ఒక అధికారి ముందే గుర్తించినట్లున్నారు. ఈ విషయంపై రైల్వే బోర్డును చాన్నాళ్ల కిందే ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి తాజాగా ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. సంచలనంగా మారిన ఈ లెటర్లో ఏముందంటే..!
ఒడిశాలోని బాలాషోర్లో జరిగిన రైళ్ల దుర్ఘటనలో ఇప్పటి వరకు 290 మంది చనిపోయారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఇంతటి విపత్తు జరిగిన సంగతి విదితమే. అయితే ప్రమాదానికి కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర విషాదంలో కొందరు చిల్లర వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. చేతికి చిక్కిన వస్తువులను వదలకుండా పట్టుకెళ్లిపోయారు. విషాదంలోనూ కొందరు చేతివాటం ప్రదర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చాడు. బాధితుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని వీరూ భరోసా ఇచ్చాడు.
ఒడిశా రైలు ప్రమాదానికి ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడమే ప్రధాన కారణంగా తేలింది. అయితే ఇది ఎవరు చేశారు? కావాలనే చేశారా? మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.