ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డు ప్రామాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యలో ప్రాణాలు కల్పోవడం చూస్తూనే ఉన్నాం. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ఈ ప్రమాదాలు తప్పడం లేదు.
పలు రాష్ట్రాల్లో రాజకీయనేతలపై రాళ్లు, చెప్పుల దాడులు జరుగుతున్నాయి. ఇలాంటాి దాడులు కొన్నిసార్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కావొచ్చు.. సామన్యుల నుంచి కూడా వ్యతిరేకత వల్ల దాడులు జరగిన సందర్బాలు ఉన్నాయి.
వీవీఐపీలు తిరిగే కార్ల విషయంలో అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి వాహనాలనే ప్రధాని మోదీ కాన్వాయ్ లో వాడుతున్నారు. నలుపు రంగులో ఉండే రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్యూవీ కార్లను ప్రధాని కాన్వాయ్ లో ప్రస్తుతం వాడుతున్నారు. నిజానికి ఈ రేంజ్ రోవర్ సెంటినెల్ ఎస్యూవీ అనేది ఆల్ టెర్రైన్ వాహనం. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నడిచేలా.. ఆన్ రోడ్లు, ఆఫ్ రోడ్ల మీద, తడి, పొడి, మంచుతో కూడిన […]
ఈ మద్య రాజకీయ నేతలు తమ మంచిమనసు చాటుకుంటూ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంత పెద్ద హూదాలో ఉన్పప్పటికీ.. రోడ్డు పై ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారిని రక్షించి తమ సొంత కాన్వాయ్ లో ఆసుపత్రులకు తరలించడం.. వారు ప్రయాణించే మార్గంలో అంబులెన్స్ వస్తే దారి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయన రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ఒక అంబులెన్స్ రావడంతో.. తన కాన్వాయ్ […]
ప్రముఖ రాజకీయ నేతలు బహిరంగ ప్రదేశాల్లో ప్రసగించినప్పుడో లేదా రోడ్ షో నిర్వహించినప్పుడో కొంతమంది దుండగులు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తారు. నాయకుల కాన్వాయ్ లపై రాళ్లు విసురుతుంటారు. తాజాగా చంద్రబాబు నాయుడి కాన్వాయ్ పై కూడా రాళ్లు విసిరారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందిగామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో […]
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. రేపటితో ప్రచారం పూర్తి అవుతుంది.. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు ప్రచారాల హూరు కొనసాగిస్తున్నారు. తాజాగా మునుగోడు లో ప్రచారానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాపై రాళ్ల దాడి జరిగింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ […]
గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇటీవల పలు చోట్ల రాజకీయ నేతలకు సంబంధించిన కాన్వాయ్ లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కాన్వాయ్ రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాటి తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తనకు వినతి పత్రం ఇచ్చేందుకు రోడ్డు పక్కన నిలుచున్న దంపతులను చూసిన జగన్.. తన కాన్వాయ్ ను స్లో చేయించి.. తన భద్రతా సిబ్బంది చేత ఆ దంపతులు నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ ఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా […]
తెలంగాణ టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనకే సొంతమైన ప్రత్యేక శైలీతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాట తీరు కూడా ఎంత భిన్నంగా ఉంటుందో అందరికి తెలిసిందే. గతంలో పలుమార్లు.. ఆయన తన మాస్ డైలాగ్స్తో ప్రజలని అలరించారు. ఇక ఆయనపై వచ్చే వివాదాలకైతే లెక్కేలేదు. ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన సామాజిక వర్గం నుంచే ఊహించని రీతిలో నిరసన సెగ తగిలింది. ఆ వివరాలు.. […]
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైసీపీ వర్సెస్ ప్రతిపక్షం టీడీపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పడేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అంతే కాదు ఇరు పక్ష నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా […]