ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.
జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణాన్ని ప్రియదర్శిని రామ్ చెప్పుకొచ్చారు. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపారు.
2023 లో మే నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తన వాగ్దానాలను స్పష్టంగా ప్రచారం చేసింది. ప్రజలకు హామీ కార్డులు అందజేసి ఎన్నికల రంగంలో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా, టీవీ, రేడియోలలో కాంగ్రెస్ చేసిన సృజనాత్మక ప్రకటనలు కూడా బిజెపి ప్రభావాన్ని తగ్గించాయి.
కర్ణాటకలో ఎన్నికలు అయిపోయినా రాజకీయ వేడి మాత్రం చల్లారటం లేదు. సీఎం ఎవరన్న దానిపై ఓ హై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి కోసం పార్టీ చీలే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
కర్నాటక ఎన్నికల ఫలితాలు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ సహా రాజకీయ విశ్లేషకులు ఊహించిన దాని కంటే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం వెనుక ఒక కీలక వ్యక్తి ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటుండగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంట మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయం అయ్యింది. కన్నడ నాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. ఇబ్బందులు తప్పేలా లేవు. అప్పుడే సీఎం కుర్చీ కోసం వార్ ప్రారంభం అయ్యిందని సమాచారం. ఆ వివరాలు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాంతో అభ్యర్థులను జారిపోకుండా చూసుకునేందుకు వారిని రిసార్ట్స్కు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద జోరుగా బెట్టింగ్ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రైతు.. కాంగ్రెస్ గెలుపుపై రెండెకరాలు పందెం కాశాడు. ఆ వివరాలు..