ఇటవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. సినీ నటులు, దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు, రచయితలు ఇలా అన్ని రంగాలవారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంటుంది.
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుల మరణవార్తలను మరువకముందే శుక్రవారం మరో ఇద్దరు సెలబ్రిటీలు కన్నుమూయడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. హైదరాబాద్ లో అనారోగ్య కారణంగా సీనియర్ నటి జమున మృతి చెందారు. చెన్నైలో బిల్డింగ్ పైనుంచి పడి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి చనిపోయారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాసమూర్తికి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ స్టార్స్ అయినటువంటి సూర్య, అజిత్, విక్రమ్ లతో […]
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ నిర్మాతల పాలిట రియల్ హీరో అనిపించుకున్నారు. టాలీవుడ్ కి టెక్నాలజీ పరిచయం చేసిన ఘనత ఆయనదే. సాహసానికి మారుపేరుగా నిలిచిన ఏకైక హీరో కృష్ణ. హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకున్నారు. తన ధైర్య, సాహసాలతో, ప్రయోగాలతో, కొత్త కొత్త ఆలోచనలతో సినీ కళారంగాన్ని కొత్త పుంతలు తొక్కించినటువంటి […]
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. స్వరాజ్, ఏక్ కహానీ, షో టైమ్ లాంటి టీవీ షోలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటి – నిర్మాత మంజు సింగ్ గుండెపోటుతో మరణించారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. చిత్ర పరిశ్రమలోని సహనటులు ‘దీదీ’ అని పిలుచుకునే మంజు సింగ్.. అధికార్, సమ్యక్త్వా: ట్రూ ఇన్ సైట్ లాంటి సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రశంసలు అందుకున్నారు. 1979లో ప్రముఖ నిర్మాత హృషికేశ్ ముఖర్జీ నిర్మించిన క్లాసిక్ చిత్రం […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్య గెండెపోటుతో మృతి చెందారు. ఆంధ్రా ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతోనే చట్టసభల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. తన రాజకీయ జీవితం ఆద్యంతం అత్యున్నత విలువలు కట్టుబడి ఉండట ఆయన గొప్పదనం. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించి సమయపాలన, […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ రూపొందించడంలో రోశయ్య ఘనాపాటి. ఆర్థిక అపర చాణక్యుడిగా రోశయ్య […]