ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. 61 పతకాలు సాధించి… పట్టికలో నాలుగోస్థానంలో భారత్ నిలిచింది. కామెన్వెల్తే క్రీడల్లో భారత్ తరపున పతకాలు సాధించిన క్రీడకారులకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు క్రీడాకారులను అభినందిస్తూ ట్వీట్లు చేస్తోన్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర.. క్రీడాకారులను ప్రశంస్తూ ట్వీట్ చేశారు. రాబోయే తరానికి గోల్డ్ మెడల్ విన్నర్స్ అంటూ ఒక పిల్లాడు జంప్ చేస్తున్న […]
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటింది. పతకాల పట్టికలో నాలుగోస్థానంలో నిలిచింది. తెలుగు తేజం పీవీ సింధు మరోసారి తన సత్తాచాటింది. తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం అందుకుంది. సింధుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధిస్తూ పీవీ సింధు ఎందరికో ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తోంది. పీవీ సింధూని భారతదేశం, తెలుగువాళ్లే కాదు యావత్ క్రీడా ప్రపంచమే ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజ […]
ఇంగ్లాండ్, బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. మొత్తం 40 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 200 మందికి పైగా అథ్లెట్లు, భారీ ఆశలతో అడుగుపెట్టినా.. మొత్తానికి 61 పతకాలతో పర్వాలేదనిపించింది. ఇందులో 50కి పైగా అథ్లెట్లు మొదటిసారి కామన్వెల్త్లో అడుగుపెట్టి పతకాలు గెలిచారు. కామన్ వెల్త్ గేమ్స్ 2022లో భారత్ మొత్తంగా 61పతకాలు గెలుపొందింది. అందులో 22 గోల్డ్ మెడల్స్ కాగా.. 16సిల్వర్, […]
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత్ పతకాల వేట కొనసాగుతూనే ఉంది. ఆఖరి రోజు కూడా భారత్ జోరు తగ్గలేదు. బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీపై వరుస సెట్లలో విజయం సాధించి గోల్డ్ సొంతం చేసుకుంది. తొలి సెట్లో 21-15తో విజయం సాధించిన పీవీ సింధు రెండో సెట్లో రెట్టించిన ఉత్సాహంతో 21-13తోనే గెలుపొందింది. […]
కామన్వెల్త్ లాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్.. గెలిస్తే తొలి గోల్డ్ మెడల్. అప్పటికే మ్యాచ్ చేతుల్లో ఉంది. కానీ విజయం ఖాయం కాలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీమిండియా క్రికెటర్ యాస్తిక భాటియా క్రీజ్లోకి వెళ్లే టైమొచ్చింది. 18వ ఓవర్ తొలి బంతికి రాధా యాదవ్ అవుట్ అవ్వడంతో 8వ స్థానంలో యాస్తిక భాటియా బ్యాటింగ్కు వెళ్లాలి. అప్పటికే భరించలేని టెన్షన్తో మ్యాచ్ చూస్తున్న ఆమె బ్యాటింగ్కు వెళ్లాలి అనగానే కొంత కంగారు […]
గాల్లో ఎగురుతూ అందుకునే సూపర్మ్యాన్ క్యాచ్లు పురుష క్రికెట్లోనే కాదు.. మహిళల క్రికెట్లోనూ సూపర్ఉమెన్ క్యాచ్లు ఉంటాయి. ఒక అద్భుతమై క్యాచ్తో పాటు రనౌట్ ఇలా కూడా చెయొచ్చా అని ఆశ్యర్యపోయేలా చేశారు.. ఇండియన్ ఉమెన్స్ టీమ్ ప్లేయర్ రాధా యాదవ్. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాను 11వ ఓవర్లో రాధా యాదవ్ దారుణంగా దెబ్బతీసింది. రాధా […]
బ్రిటన్ లో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలకం బృందంలోని 10 మందికి సభ్యులు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి 160 తో కూడిన క్రీడకారుల బృందం ఇంగ్లాడ్ వెళ్లింది. ఈ బృందంలో […]
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు వరుస విజయాలు అందుకుంటూ.. బంగారు పతకాలు సాధిస్తున్నారు. కాగా, బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 నేటితో ముగియనున్నాయి. ఈసారి భారత్ పతకాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. కామన్వెల్త్ గేమ్స్ లో ఆదివారం జరిగిన స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలి గేమ్ను 11-8తో పల్లికల్, రెండో గేమ్ను 11-4తో గెలుచుకున్నారు. తద్వారా భారత్ ఖాతాలో […]
ప్రపంచ బాక్సింగ్లో ఛాంపియన్గా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ కామన్వెల్త్లోనూ సత్తా చాటింది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 48-50 కేజీల్ లైట్ ఫ్లై విభాగంలో భారత్కు స్వర్ణపతకం అందించింది. ఫైనల్లో జరీన్.. నార్త్రన్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్నౌల్ను 5-0 తేడాతో మట్టికరిపించి, భారత్కు మూడో బాక్సింగ్ స్వర్ణాన్ని అందించింది. జరీన్ పసిడి పంచ్తో బాక్సింగ్లో భారత్ పతకాల సంఖ్య 5కు (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) చేరగా, మొత్తగా 48(17 స్వర్ణాలు, […]
కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీల్లో స్వర్ణ పతకం కోసం భారత్-ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడ్డాయి. కానీ.. అదృష్టం ఆస్ట్రేలియా వైపే నిలిచింది. బౌలింగ్, ఫీల్డింగ్లో అదరగొట్టిన టీమిండియా అమ్మాయిలు.. బౌటింగ్లో అదే టెంపోను కొనసాగించలేకపోయారు. భారత కెప్టెన్ ఒంటరి పోరాటం చేసినా.. గోల్డ్ను అందించలేకపోయింది. దీంతో సిల్వర్ మెడల్తో టీమిండియా క్రికెట్ పోటీలను ముగించింది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మెగ్ లానింగ్ 26 […]