సినిమా ఒక మనిషిని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో అనడానికి బలగం సినిమానే ఉదాహరణ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఆప్యాయత, అనురాగం వంటి బంధాలను తెంచుకుని బతుకుతున్న మనుషులు బలగం చూసి ఒకటవుతున్నారు. అందరం కలిసి ఉంటేనే బలగం అని తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా బలగం సినిమా చూసి విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఒకటయ్యారు. తాజాగా 45 ఏళ్ల తర్వాత ఒక కుటుంబం ఒకటైంది.
ఏమాత్రం అంచనాలు లేకుండా.. చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా థియేటర్లలో తన బలం ఎంతో చూపింది. ప్రేక్షకులను కట్టి పడేయడమే కాక.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. బలగం చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక తాజాగా మోహన్ బాబు బలగం సినిమా చూశారు. ఆయన ఏమన్నారంటే..
గ్రామాల్లో ‘బలగం’ చిత్ర ప్రదర్శనలను దిల్ రాజు అడ్డుకుంటారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సినిమా ప్రేక్షకులకు చేరువ కావడమే తమ లక్ష్యమని.. వారు ఏ రకంగా సినిమా చూసినా తమకు ఆనందమేనని తెలిపారు. గ్రామాల్లో బలగం ప్రదర్శనలు అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.
సినిమా సినిమా నువ్వేం చేస్తావ్ అంటే.. విరిగిపోయిన మనసుల్ని కలుపుతాను, గడ్డకట్టిన హృదయాలను కరిగిస్తాను, వయసులో ఉన్నా కూడా వృద్ధుడిలా ఆలోచిస్తున్న మనసులో చైతన్యం తీసుకొస్తాను, మారుస్తాను, ఏమరుస్తాను అని అన్నాదట. తాజాగా బలగం సినిమా చేసిన పని చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందంటే నువ్వా, నేనా అని కొట్టుకు చచ్చే అన్నదమ్ములను నువ్వు లేకపోతే నేను లేను అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తొలగించి ప్రేమను మొలకెత్తించింది.
బలగం సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ల పరంగానే కాక.. అవార్డులు కూడా కొల్లగొడుతోంది ఈ చిత్రం. ఇక తాజాగా బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది దిల్ రాజు టీమ్. కారణం
చిరంజీవి ఒక లెజెండ్. బలగం సినిమా హిట్ అయితే తన సినిమా హిట్ అయినంతగా మురిసిపోతున్నారు. వేణుని, బలగం సినిమా నటీనటులను అభినందించకుండా ఉండలేకపోయారు చిరంజీవి. బలగం సినిమా హిట్ అయితే చిరంజీవికి ఎందుకింత ఆనందం?
'బలగం' సినిమా ద్వారా డైరెక్టర్ గా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు కమెడియన్ వేణు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ వదిలేసి రావడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు వేణు.
సినిమా ఇండస్ట్రీలో కాపీ వ్యవహరం సర్వ సాధారణం. కాపీ విమర్శలు ఎదుర్కొనే వారిలో దిగ్గజాలు మొదలు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న వారు కూడా ఉంటున్నారు. తాజాగా తెలంగాణ భాష, యాస, ఇక్కడి సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కిన బలగం చిత్రం కూడా ఇలానే కాపీ విమర్శలు ముట్టగట్టుకుంది. ఆ వివరాలు..
దిల్ రాజు నిర్మించిన బలగం సినిమాతో జబర్దస్త్ కమేడియన్ వేణు డైరెక్టర్ గా మారిపోయాడు. తెలంగాణ సంస్కృతి ఆధారంగా వేణు ఈ కథను తెరకెక్కించాడు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా తన కథ ఆధారంగా తెరకెక్కించారంటూ ఓ జర్నలిస్ట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ విమర్శలపై డైెరెక్టర్ వేణు స్పందించాడు.
సాధారణంగా ఒక సెలబ్రిటీ మాట్లాడిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అయితే.. ఆ డైలాగులను వేరే సెలబ్రిటీలు ట్రోల్ చేస్తుంటారు. కానీ ఇక్కడ దిల్ రాజు తనను తానే ట్రోల్ చేసుకున్నారు.