దేశంలోని ప్రజలపై న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దోషులుగా నిర్ధారణై.. వారికి శిక్షలు పడే సమయానికి బాధితులకు నిజమైన న్యాయం జరగడం లేదన్న అపవాదు ఉంది.
కోలీవుడ్ బిగ్బాస్ -7లోకి సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు సెలెక్ట్ అయ్యారు. మరికొందరు బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీకి దాదాపుగా కన్ఫామ్ అయ్యారు. వారిలో కోయంబత్తూరుకు చెందిన మహిళ కూడా ఎంపిక అయ్యారు.
వంటింటి నుంచి అంతరిక్షం వరకు మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. విద్యా ఉపాధి రంగాల్లో అవకాశాలు సృష్టించుకుంటూ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. సమాజంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
షర్మిలా అనే యువతి కోయంబత్తూర్ లో తొలి మహిళా డ్రైవర్ గా బస్సును నడిపిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే పబ్లిసిటి ఆమె జాబ్ పోయేలా చేసింది.
ఆ యువతికి గతంలో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. సంసారం నిలబడకపోవడంతో అతనితో విడిపోయి మరో వివాహం చేసుకుంది. అతనితో కూడా సంతోషంగా ఉండలేకపోయింది. దీంతో రెండో భర్తకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులతో పాటు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ యువతిపై మాజీ ప్రియుడు కన్నేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
క్షణకాల సుఖాల కోసం పచ్చని కాపురాలను, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాక.. బిడ్డల జీవితాలను సైతం నాశనం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యం కారణంగా నడవలేని వారి బాధలు వర్ణనాతీతం. తిండికి ఆటంకాలు లేకపోయినా కాలకృత్యాలు తీర్చుకోవడం వారిముందున్న అతి పెద్ద సమస్య. ఇది అందరి ఇళ్లలో చూస్తూనే ఉంటాం.. ఎక్కడపడితే అక్కడ మలవిసర్జన చేస్తావంటూ ఇంట్లో వారు తిడుతుంటారు. దీనికి పరిష్కారం చూపింది.. ఓ యువతి.
భర్తలు తప్పు చేస్తే ఏవండీ మీరు చేసేది తప్పు అని చెప్పాల్సిన భార్యలే.. జనాన్ని మోసం చేద్దాం, జనం మీద పడి దోచుకు తిందాం అంటే సపోర్ట్ చేశారు. పైగా పోలీసు భార్యలు. ఇద్దరు పోలీసు సహోదరులు తమ భార్యలతో కలిసి భారీ స్కాంకు పాల్పడ్డారు. చివరికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
పండగ అంటే ఎవరికి వారు ఇంట్లో కూర్చుని చేసుకునేది కాదు, అందరితో కలిసి చేసుకునేది. ఎలాంటి తేడాలు లేకుండా అందరూ అందరితో కలిసిపోయి చేసుకునేదే పండగ. అలాంటి పండుగ నాడు చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసేందుకు వెళ్లారు. దసరా సినిమా ఒక పక్క పాన్ ఇండియా స్థాయిలో కుమ్మేస్తుంటే.. మరో పక్క మిగతా భాష చిత్రాలు కూడా పండగ సీజన్ లో మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. అయితే ఒక నిరుపేద మహిళ తన కుటుంబంతో కలిసి సినిమా చూడ్డానికి వస్తే థియేటర్ నిర్వాహకులు అనుమతించలేదు. ఆమె దగ్గర టికెట్ ఉన్నా కూడా రానివ్వలేదు.