టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 45వ రోజుకి చేరుకుంది. 45వ రోజు పాదయాత్ర తంబాళ్లపల్లె నియోజకవర్గంలోని కమ్మపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
ప్రేమ, వ్యామోహం మోజులో యువత పక్కదోవ పడుతున్నారు. తమ కన్నా వయసులో పెద్ద వాళ్లతో వివాహేతర సంబంధాలు నెరపడం. కుటుంబ సభ్యులకు తెలిస్తే.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడం చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఏపీలో వెలుగుచూసింది.
టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. అయితే త్వరలోనే పాదయాత్రకు బ్రేకులు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. పాదయత్రలో భాగంగా విధులు నిర్వహిస్తున్న రమేష్ అనే హెడ్ కానిస్టేబులు మృతి చెందారు. గంగాధార నెల్లూరులో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆయన చనిపోయారు. భోజనం చేసిన తరువాత కొంత సమయం విశ్రాంతి తీసుకునే క్రమంలో రమేష్ కు గుండెపోటు వచ్చింది. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే ఆయనను పోలీసు వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమేష్ […]
దేశలోని అన్ని రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో భిన్నంగా ఉంటాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో తరచూ ఆడియో రికార్డులు బయటపడి.. హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవలే నెల్లూరు జిల్లాలో లీకైనా ఆడియో రికార్డు ఏ రేంజ్ లో కలకలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ ఆడియో కారణంగా గత కొన్ని రోజుల నుంచి […]
గుండెపోటు కారణంగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి క్షేమం కోరుతూ అభిమానులు, సామాన్యులు అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక బాలకృష్ణ అయితే తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ.. అన్న కుమారుడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ.. మద్దతుగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం కోసం బాలకృష్ణ మరో నిర్ణయం తీసుకున్నాడు. తారకరత్న క్షేమం కోసం మృత్యుంజయ ఆలయంలో […]
సాధారణంగా మార్కెట్ లో పేరున్న కంపెనీలు ఎక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసినా సినీ సెలబ్రిటీలను లేదా స్థానికంగా రాజకీయాలలో యాక్టీవ్ గా ఉన్న నాయకులను ఆహ్వానిస్తుంటారు. గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతోనే షోరూమ్ లేదా కొత్త షాప్ లను రిబ్బన్ కట్ చేయిస్తుంటారు. ఎలాంటి బిజినెస్ అయినా.. ఎవరిచేనైతే కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేయాలని భావిస్తారో.. ఆ సెలబ్రిటీలే వచ్చి ఓపెన్ చేస్తే కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని కేవలం ఆ షాప్ ఓనర్ […]
చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మోర్దానపల్లెలోని అమర రాజా బ్యాటరీ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో పరిశ్రమలోని టీబీడీ ప్లాంట్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో.. ప్లాంట్లో సుమారు 250 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్రిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని మాపక సిబ్బంది నాలుగు […]
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. జనవరి 27న కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అయితే పాదయాత్రకు అనుమతి కోసం టీడీపీ నేతలు పోలీసులకు లేఖలు రాశారు. అయితే యాత్రలు సమయం దగ్గర పడుతున్న సోమవారం వరకు పోలీసులు నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. తాజాగా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈమేరకు […]
మనిషి జన్మ అనేది చాలా అరుదైనది. ఇది కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు వంటి వాటితో మిలితమై ఉంటుంది. చాలా మంది కుటుంబమే తమ జీవితంగా భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే భర్త, పిల్లల ఆనందమే తమ సంతోషంగా భావించి.. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోతారు. ఇలా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపుతున్న సమయంలో అనుకోని విషాదాలు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. తాజాగా ఓ మహిళ కుటుంబంలో అలాంటి విషాద ఘటన ఒకటి జరిగింది. ‘పిల్లలూ జాగ్రత్తగా బడికి వెళ్లిరండి’ […]