ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు బయటకు వెళ్లాలంటే బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. హడావుడి బతుకుల మధ్య అన్నీ తొందర తొందరగా పనులు చక్కబెట్టుకుంటాం. ఇక బస్సు ఎక్కే సమయంలో కూడా కంగారుగా ఎక్కి, ఫాస్ట్గా దిగిపోతుంటాం.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియాకు బానిసలైపోయారు నూటికి 99 శాతం మంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి యాప్స్ ద్వారా సరిహద్దులు దాటి స్నేహాలు చేస్తున్నారు. స్నేహమే కాదూ ప్రేమ గీతాలు ఆలపిస్తున్నారు.
'ప్రేమ' అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అంతేకాక ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. తాజాగా చిత్తూరు అబ్బాయితో చైనా అమ్మాయి ప్రేమలో పడింది. ఎన్నో పోరాటలు చేసి.. చివరకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది అత్యాశకు పోయి ఈజీ మనీ ట్రాప్ లో పడి కేటుగాళ్లతో కాంటాక్ట్ అవుతున్నారు. కట్ చేస్తే లక్షలు నష్టపోతున్నారు.
నేటి సమాజంలో మోసగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మంచితనం అనే ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది. తాజాగా ఓ మహిళ చేసిన అలాంటి పనే అందరిని షాక్ కి గురి చేసింది.
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్ , నటనతో అందరి మదిలో పవర్ స్టార్ గా నిలిచారు. కేవలం రీల్ హీరోగానే కాకుండా ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ పవన్ కళ్యాణ్ రీయల్ హీరో అనిపిస్తున్నాడు. అయితే ఈ పవర్ స్టార్ ను కలిసేందుకు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి ఎదురు చూస్తోంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో గత ఏడాది క్రితం కోడిగుడ్డు తిని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ కేసులో తాజాగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చక్రవర్తి అనే యువకుడు దుర్గా ప్రశాంతిని అనే యువతిని దారుణంగా హత్య చేశాడు.
నేటికాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి కొరవడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయ పడిపోతున్నారు. తాము జీవితంలో ఇంకేమి సాధించలేమని తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్లికాక పోయినా తీవ్ర మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.
మద్యం అంటే చాలా మందికి అదొక ఎమోషన్. ఎప్పుడూ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరే ఉంటారు. అలాంటి ఒక మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికి మద్యం, ఫర్నిచర్ మొత్తం దగ్ధమైంది.