తెల్లారితే ఆధ్యాత్మిక జీవితం, చీకటి పడితే మాత్రం రాక్ స్టార్ అయిపోతారు. పగలంతా స్వామి అని పిలిపించుకుంటూ.. రాత్రి మాత్రం అమ్మాయిల రాకుమారుడు అయిపోతారు. ఖరీదైన కార్లలో షికార్లు, పక్కన అమ్మాయిలు, పబ్బుల్లో జల్సాలు అబ్బో స్వామి వారి లైఫ్ స్టైల్ వేరే లెవల్. ఆయన మరెవరో కాదు, చినజీయర్ స్వామి వారి మేనల్లుడు అంటూ ఓ ప్రముఖ మీడియా ఛానల్ కథనం వెల్లడించింది.
మేడారం సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై గిరిజనులు, రాజకీయ నేతలు ఆయనపై నిప్పులు చెరిగారు. గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై చిన్నజీయర్ స్వామి దీనిపై స్పందించారు. గతంలో సమ్మక్క సారలమ్మల గురించి చిన్న జీయర్ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజులుగా వైరల్ అవుతున్నాయి. అందులో సమ్మక్క, సారలమ్మలు దేవతలు కారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు సమ్మక, సారలమ్మలు ఎవరు? వారేమూనా దేవతలా? బ్రహ్మ లోకం […]
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీవైష్ణవ ప్రముఖులు చినజీయర్ స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు. గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టి.. జనాల్లో అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. సమతా మూర్తి విగ్రహాన్ని స్థాపించి.. మనుషులందరూ సమానమే అన్న భావనను వ్యాప్తి చేస్తున్నారు. అయితే ప్రవచనాల సందర్భంగా కొన్ని సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసి.. వివాదాల్లో నిలస్తుంటారు. తాజాగా చినజీయర్ స్వామిపై ఓ వివాదం నడుస్తోంది. గిరిజన దేవతలైన సమక్క-సారలమ్మపై గతంలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదం […]
హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో 13 రోజుల పాటు నిర్విగ్నంగా జరిగిన శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో సహస్రాబ్ధి ఉత్సవాల రెండవ రోజు ముచ్చింతల్ వచ్చిన […]
హైదరాబాద్- తెలంగాణలో ప్రఖ్యాత దేవస్థానం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునప్రారంభోత్సవానికి కంగం సిద్దం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యాదాద్రి దేవస్థాన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. ఆదివారం సాయంత్రం ముచ్చర్లలోని ఆశ్రమంలో జరిగిన వీరి చర్చల్లో మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేశారు. మహా […]