ప్రేమకు ఎల్లలు ఉండవంటారు. అదే నిజమే కాబోలు అనిపిస్తుంది ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. పబ్జీ గేమ్ ద్వారా ప్రేమికుడిగా మారిన భారతీయ యువకుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి యుపికి వచ్చేసింది సీమా హైదర్ అనే పాకిస్తాన్ మహిళ
మన పొరుగు దేశమైన చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది చనిపోయారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. చాలామంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని.. వారికి పూర్తి సహకారమందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
మనం అందంగా కనిపించాలనుకుంటాం. అందంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండాలనుకుంటాం. అందం కోసం రకరకాల కాస్మోటిక్స్, సబ్బులు వాడతాం. ఆరోగ్యం కోసం వివిధ రకాల ఎక్సెర్సైజ్లు, యోగా, జిమ్కి వెళ్ళి వ్యాయామం చేస్తాం. అయితే చైనాలో ఓ యువతి బరువు తగ్గాలని ఎక్కువగా వ్యాయామాలు చేస్తూ అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
తల్లిదండ్రులు పిల్లలను కనీ, పెంచిపెద్దచేసి విద్యాబుద్దులు నేర్పించి వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. బిడ్డలే లోకంగా బ్రతికే తల్లిదండ్రులను మనం చూస్తుంటాం. ఇదే రీతిలో ఓ తల్లిదండ్రులు తమ కూతురుకే జీతం ఇచ్చి తన బాధలను తీర్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
చైనా తమ కోసం సొంతంగా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సృష్టించుకుంది. ఆ టెక్నాలజీ కారణంగా చైనా ప్రజలు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎన్నీ బోట్ అనబడే అది..
ఏ దేశానికి అయినా ఆపదల నుంచి రక్షించేది ఆదేశ సైన్యమే. రక్షణ వ్యవస్త లేకపోతే దేశంలో ప్రశాంత వాతావరణం ఉండదు. పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే దాడులను, ఉగ్రవాదుల నుంచి వచ్చే ముప్పును అడ్డుకొని దేశ సంపదను, పౌరులను సైన్యమే నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. మరి ఇలా కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యంపై ప్రతిఒక్కరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏ టెక్నాలజీ అయినా మనిషి జీవన విధానాన్ని సులభతరం చేయాలనే తయారు చేస్తారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ చాట్ బాట్ చాట్ జీపీటీని కూడా అలాగే తయారు చేశారు. కానీ, కొందరు మాత్రం అలాంటి టెక్నాలజీని తప్పుడు దారుల్లో వాడుతున్నారు. అలా వాడిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ప్రపంచంలో డబ్బును ఖర్చు చేసే మనిషి ఉన్నాడు కానీ, మనిషి ఖర్చు చేసే డబ్బు లేదు. ఇక్కడ డబ్బులో మార్పు లేదు. దాన్ని ఖర్చు చేసే మనిషిలోనే నిరంతంర మార్పు వస్తూ ఉంటుంది.
కారులో వెళ్తున్నప్పుడు కారు టైరు పేలితే జరిగే ప్రమాదాన్ని అంచనా వేయలేము. అయితే ప్రమాదం లేకుండా ఏ వస్తువుతోనూ సావాసం చేయడం కుదరదు. గ్యాస్ సిలిండర్, రైస్ కుక్కర్, వాహనాలు, సెల్ ఫోన్లు ఇలా ప్రతీది వాడడం అంటే చావుతో సావాసం చేసినట్టే. అయితే టైరు పాడైనా గానీ, పేలినా గానీ ప్రమాదం జరక్కుండా ఉండేలా ఒక సరికొత్త కారును రూపొందించిందో కంపెనీ.