ప్రస్తుత కాలంలో ఏ పని జరగాలన్నా చేయి తడపాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే విచ్చలవిడిగా లంచం అడుగుతున్నారు. ప్యూన్ నుండి ఉన్నతాధికారుల వరకు అవినీతి బాగోతమే కొనసాగుతుంది.
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పనులు జరగాలంటే లంచం ఇవ్వక తప్పదు అంటారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని జరగాలన్నా చేయి తడపనిదే పనులు జరగవని ఎంతోమంది బాధితులు అంటుంటారు.
గతంలో ఆస్తులు ఎన్ని ఆస్తులున్నాయని అని అడిగేవారు కాదట. ఎంత మంది పిల్లలున్నారని ప్రశ్నించేవారట. అంటే అప్పట్లో పిల్లల్ని ఆస్తులుగా భావించేవారు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం, పిల్లల్ని కనడమే పనిగా ఉండేది. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నం..
కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. రీల్ లైఫ్ లో ఇలాంటివి జరుగుతాయి కానీ రియల్ లైఫ్ లో ఇలాంటివి జరగవు. అయితే ఒక మేక కన్ను ఒక మనిషి ప్రాణం తీసింది. అసలేం జరిగిందంటే?
ఆరుగాలం పండించిన పంటను మార్కెట్ చేసే సరికి ఆశించిన ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. శ్రమ తనదైనా.. అతడు పేదవాడుగా మారిపోతున్నాడు. అందుకే రైతుగా ఉండలేక కొంత మంది భూములు అమ్ముకుంటుంటున్నారు. కానీ నేటి యువ రైతులు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీని
సార్, నా పేరు తరుణ శర్మని. నన్ను రక్షించండి. నాకు చదువుకోవాలని ఉంది. నన్ను ఓ 40 ఏళ్ల వ్యక్తి ఇచ్చి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. అతడు నన్ను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసిస్తున్నాడు. నాపై హత్యాయత్నం జరిగింది. సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు అంటూ ఓ యువతి చేసిన విన్నపం ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ మద్య కాలంలో మనిషి సెల్ ఫోన్ లేనిదే బతకలేం అన్న పరిస్థితిలో ఉన్నారు. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్రతీ క్షణం సెల్ ఫోన్ తో గడుపుతున్న రోజులు. ఒక్క క్షణం సెల్ ఫోన్ కనిపించకుంటే జీవితంలో ఏదో కోల్పోయాం అన్న భ్రలో బతుకుతున్నారు.
సంకల్ప బలముంటే ఏదైనా సాధ్యమే.. కావాల్సిందల్లా కాసింత కృషి, పట్టుదల మాత్రమే. సాహసాలు చేయడానికి వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఓ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన 70 ఏళ్ల వయసున్న మంత్రి. స్కై డైవింగ్ చేసి అందరినీ అబ్బురపరిచారు.
భార్య మరొకరితో చనువుగా ఉన్న, పరాయి పురుషుడితో మాట్లాడినా భరించలేని భర్త.. ఆమెపై అనుమానం పెంచుకుంటున్నాడు. దీని కారణంగా ఇంట్లో గొడవలు మొదలయ్యి మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు. ఇక ఆమె ఏం చేసినా భర్తకు నచ్చదు.