కరోనా తరువాత అన్నీ రంగాల్లో వరుస మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. సినీ, రాజకీయ రంగాలు కూడా ఇందుకు అతీతం కాదు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీలోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట కూడా ఇలాంటి ఓ విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పరిచయం అవసరం లేదు. ఈయన కేవలం చంద్రగిరి ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఏపీ […]
సెలబ్రిటీలు అనగా సినీ, రాజకీయ ప్రముఖులు చాలా అరుదుగా మాత్రమే సామాన్యులతో మమేకమవుతారు. జనాలతో కలిసి పోవాలని వారికి ఉన్నా.. కొన్ని కారణాల దృష్ట్యా అది సాధ్యం కాదు. అయితే అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు తమ రోజువారి జీవితాల నుంచి బయటకు వచ్చి.. ప్రజలతో మమేకమై.. వారిలో కలిసిపోయి.. సామాన్యుల మాదిరి జీవిస్తారు. తాజాగా ఈ జాబితాలోకి తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేరారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా రోడ్డు పక్కన […]
ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహీందర్ రెడ్డి.. తాండూరు సీఐని బూతులు తిట్టిన ఆడియో రికార్డింగ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అటు పోలీసు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇటు పట్నం మహేందర్ రెడ్డి.. ఆ ఆడియో తనది కానది అంటున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. తాజాగా APలో ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమాన్ని […]
ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంతో రాజకీయ పండుగ నడుస్తోంది. మరోవైపు అసమ్మతి సెగలు కూడా బాగానే తగులుతున్నాయి. తమ నాయకుడికి మంత్రి పదవి దక్కలేదని స్థానికంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నిరసనలు తెలుపుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నా కూడా వద్దని చెప్పినట్లు సమాచారం. తమ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పిస్తే పార్టీ కోసం పనిచేస్తారని చెప్పినట్లు […]
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఏకంగా చిడతలు వాయిస్తూ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. తన నేతలు అసెంబ్లీని ఎంత పవిత్రంగా భావిస్తారో ఉదహరించడానికి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గురించి ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఇది కూడా చదవండి: AP అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు! భాస్కర్ […]
తిరుమల అన్నమయ్య భవన్ లో ప్రారంభమైన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా తిరుమలలో అందరికీ ఒకే రకమైన భోజనం ఉండాలి అని నిర్ణయించారు. అందుకు తగిన కార్యచరణ కూడా తర్వలోనే ప్రారంభం కానుంది. ప్రతి భక్తుడికి ఉచితంగా స్వామివారి ప్రసాదంగానే కొండపై భోజనం అందిచాలని నిర్ణయించారు. ప్రధాని నుంచి సామాన్యూడి వరకు అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యం పరిపాలనకు సంబంధించిన విషయాల్లో తీరిక లేకుండా ఉంటారు. అవకాశం ఉన్నప్పడు కొన్ని ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శిస్తుంటారు. తాడేపల్లిలోని తన ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన గోశాలను సీఎం జగన్ సందర్శించారు. ఈ గోశాలను సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించారు. పల్లెటూరు వాతావరణం కనిపించేలా గోశాల నిర్మాణం జరిగింది. గోశాలను మట్టిపెంకులు, వెదురు బొంగులు, తడికెలతో ఏర్పాటు చేశారు. ఈ గోశాల చాలా ఆకర్షణీయంగా ఉందంటున్నారు స్థానికులు. గోశాల బయట విశాల […]
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇక అనంతలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో కుండపోత వర్షాలు కురిశాయి. ప్రతి సంవత్సరం వర్షం కోసం పూజలు చేసే రైతాంగం.. ఈ అధిక వర్షాలు నిలుపుదల చేయాలంటూ వరుణ దేవున్ని ప్రార్థించాంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు ఉండడంతో ప్రజలు […]