డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు టీమిండియా వెటరన్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్ సెంచరీతో సత్తా చాటాడు.
కెరీర్ ఇక ముగుస్తుంది అనుకున్న సమయంలో ఒక మంచి ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి రావడం.. ఆ తర్వాత మరల విఫలమవడం పుజారాకు అలవాటే. ఇదిలా ఉండగా ఇటీవలే ప్రకటించిన విండీస్ టెస్టు జట్టులో పుజారాకు చోటు దక్కలేదు. దీంతో పుజారా ఎమోషనల్ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తం భారత బ్యాటింగ్ యూనిట్ ఫెయిలైంది. అజింక్యా రహానె తప్పె ఎవరూ పెద్దగా రాణించలేదు. ఈ ఓటమి నేపథ్యంలో ఒక మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరూ ఫెయిలైనా సెలెక్టర్లు మాత్రం ఛటేశ్వర్ పుజారానే బలి చేస్తున్నారని చెప్పాడు.
విండీస్ తో టీమిండియా వచ్చే నెల 12 నుంచి రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్ ఆడబోయే టెస్టు జట్టులో నయా వాల్ పుజారాకు సెలెక్టర్లు పెద్ద షాక్ ఇచ్చారు. అయితే పుజారాకు టెస్టు జట్టులో నుండి తప్పించినా అతనికి దారులు మూసుకుపోలేదని బీసీసీఐ చెప్పుకొచ్చింది.
జూన్ 7 న భారత్- ఆస్ట్రేలియా మధ్య లండ లోని ఒవెల్ లో డబ్ల్యూటీసి ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ కి సంబంధించి దిగ్గజాలు తమ విశ్లేషణతో పాటు కీలక సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా భారత్ గెలవాలంటే ఒక కీలకమైన సలహా ఇచ్చేసాడు.
ప్రస్తుతం భారత ప్లేయర్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఈ మెగా లీగ్ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా ఆస్టేలియా ప్రత్యర్థిగా భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ జరగబోతుంది. ఓ వైపు అందరూ ఐపీఎల్ ఆడుతుంటే పుజారా మాత్రం ఇంగ్లాడ్ కౌంటీల్లో సత్తా చాటుతూ బోలెడంత ఆత్మవిస్వాసాన్ని నింపుకుంటున్నాడు.
Cheteshwar Pujara: డబ్ల్యూటీసీ ఫైనల్కి ముందు భారత క్రికెట్ అభిమానులకు పుజారా శుభవార్త అందించాడు. కౌంటీ క్రికెట్లో సస్సెక్స్ జట్టుకు కెప్టెన్గా కావడంతో పాటు తొలి మ్యాచ్లోనే సెంచరీతో సత్తా చాటాడు..
టీమిండియా స్టార్ క్రికెటర్, నయావాల్ చతేశ్వర్ పుజారా గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు ఈ నయావాల్. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడీ స్టార్ బ్యాటర్. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ టీమిండియా ఆటగాడు కూడా సాధించలేదు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక నాలుగో టెస్ట్ అయిదో రోజులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సంఘటనలు చూసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. దాంతో టీమిండియా బ్యాట్స్ మెన్ లపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఆసిస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్.