చత్తీస్ గడ్- భారత రాజ్యంగం ప్రకారం పౌరున్ని కొట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఆఖరికి దేశ ప్రధాన మంత్రికి కూడా. ఎవరైనా ఏదైనా నేరం చేస్తే.. అది రుజువైతే కేవలం కోర్టులు మాత్రమే శిక్షలు విధిస్తాయి. పోలీసులు కూడా పౌరులపై చేయి చేసుకోవాడానికి లేదు. అలాంటిది మరి జిల్లా కలెక్టర్ ఎంత భాద్యతాయుతంగా ఉండాలి. జిల్లా మొత్తానికి అధికారి అయిన కలెక్టరే సంయమనం కోల్పోతే ఏమవుతుంది. ఇదిగో చత్తీస్ గఢ్ లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. […]