తింటే గారెలే తినాలి.. వింటే మహాభారతమే వినాలి.. అనే రోజులు పోయాయి. ఇప్పుడు తింటే గారెలే తినాలి చూస్తే చంద్రయాన్ 3 విజయం చూడాలి అన్న రేంజ్ లో సాగింది నిన్నటి ముచ్చట.
దేశంతో పాటు ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. దాదాపు 40 రోజుల నిరీక్షణకు తెరపడింది. అపజయానికి కుంగిపోకుండా విజయమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు గత నెల జూలై 14న చంద్రయాన్ 3ని ప్రయోగించిన విషయం తెలిసిందే.
ప్పుడు ప్రపంచమంతా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మీదనే ఆసక్తి కనబరుస్తోంది. ఈరోజు సాయంత్రమే చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ కాబోతుంది. ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప యావత్ భారతదేశం మొత్తం ఈ మిషన్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నారు. మతాలకు అతీతంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం ఏదో ఒక వివాదాన్ని రాజేస్తుంటారు. ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వంపై నోరేసుకుని పడిపోయే ప్రకాష్ రాజ్.. తాజాగా చంద్రయాన్ 3 పై వెటకారపు వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు ప్రకాష్ రాజ్ పై వ్యతిరేకత వచ్చేలా చేసింది. ప్రకాష్ రాజ్ తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
భారత దేశంలో ఇప్పటి వరకు ఇస్త్రో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ వచ్చింది. దేశం గర్వించే విధంగా నిన్న చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
తాజాగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. జాబిల్లి వైపు తన ప్రయాణాన్ని సాగిస్తూ దూసుకెళ్తుంది. కాగా చంద్రుడిపై ల్యాండర్ ను ఆ తేదీల్లోనే ఎందుకు ల్యాండ్ చేయాలి? అలా చేయకపోతే జరిగే నష్టం ఏంటి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.